News

News

‘పైడితల్లి’ పండగకు ప్రత్యేక రైళ్లు నడపాలి

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి పండగను రాష్ట్ర పండగగా నిర్వహిస్తున్న నేపథ్యంలో దూర ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు రానున్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారి పండగకు విశాఖ, విజయనగరం, రాయగడ తదితర ప్రాంతాల నుంచి వచ్చే...
News

శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు జ‌ర‌గ‌నున్న‌ సాలకట్ల బ్రహ్మోత్సవాలను పుర‌స్క‌రించుకుని మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్రీ జె.శ్వామ‌ల‌రావు మాట్లాడుతూ, శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే...
News

‘దేవాలయాలను ధార్మిక సంఘాలకు అప్పగించాలి’

హిందూ దేవాలయాలను ధార్మిక సంఘాలకు అప్పగించాలని విశ్వహిందూ పరిషత్‌ నాయకులు కోరారు. విశ్వహిందూ పరిషత్‌ అన్ని ధార్మిక వ్యాపార, కుల సంఘాల ఆధ్వర్యంలో నంద్యాలలో భారీ నిరసన ర్యాలీ చేపట్టింది. భరతమాత దేవాలయం నుంచి కల్పన సెంటర్‌ వరకు నిరసన ర్యాలీ...
News

కాంచీపురంలోని శివపార్వతుల విగ్రహాలపై తెలుగు శాసనం

కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వర ఆలయంలోని శివపార్వతుల విగ్రహాలపై తెలుగుశాసనం బయటపడింది. శివపార్వతులు, స్కంధ విగ్రహాల పీఠంపై ఈ శాసనం లిఖించి ఉంది. ఇది 18వ శతాబ్దానికి చెందినదని పురావస్తు శాఖాధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ విగ్రహాలు అమెరికాలోని ఆసియన్‌ ఆర్ట్‌ మ్యూజియంలో...
News

సోమనాథ్ మందిరం దగ్గర అక్రమ మసీదు, దర్గా, శ్మశానం తొలగింపు

గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో సెప్టెంబర్ 28న ఒక మసీదు, ఒక దర్గా, ఒక శ్మశానాన్ని తొలగించివేసారు. ముందస్తు అనుమతి లేకుండా అటువంటి పనులు చేయకూడదంటూ ఇటీవల సుప్రీంకోర్టు నిషేధాజ్ఞలు జారీ చేసినా ఆ తొలగింపు పనులు పూర్తి చేసారు. ‘దురాక్రమణల...
News

ఆర్ఎస్ఎస్ సాంఘిక్‌ను అడ్డుకోడానికి కేరళ పోలీసుల ప్రయత్నం

కేరళలోని తిరువనంతపురంలో కల్లిక్కట్ గ్రామ పంచాయతీ స్టేడియంలో ఆదివారం నాడు సాంఘిక్ నిర్వహించుకోడానికి ఆర్ఎస్ఎస్ ఏర్పాట్లు చేసుకుంది. సాంఘిక్ అంటే ఒక మండలం, తాలూకా, జిల్లా లేదా రాష్ట్ర స్థాయిలోని ఆర్ఎస్ఎస్ శాఖలు అన్నీ కలిసి ఏర్పాటు చేసుకునే సమావేశం. కేరళలోని...
ArticlesNews

దేవుళ్ళను రాజకీయం చేయకండి: లడ్డూ వ్యవహారంలో సుప్రీం వ్యాఖ్య

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం మీద సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనను సవాల్ చేస్తూ, భగవంతుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించింది. నెయ్యి విషయంలో కల్తీ గురించి చెబుతున్న...
News

ఘర్ వాపసీ : తిరిగి హిందూమతంలోకి 100 మంది

ఛత్తీస్ గఢ్ లో హిందూ సమాజానికి బలం చేకూరింది. 22 కుటుంబాలకు చెందిన 100 మంది తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించారు. ఈ ఘటన ఛత్తీస్ గఢ్ లోని సుర్గుజాలో జరిగింది. ఈ సందర్భంగా అంబికాపూర్ లో భారీ హిందూ ధర్మ...
1 1,314 1,315 1,316 1,317 1,318 3,073
Page 1316 of 3073