News

News

యూపీలో రైల్వే ట్రాకుపై అగ్నిమాపక పరికరం

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో రైల్వే ట్రాకులపై దుండగుల దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయు. ముంబై నుంచి లఖ్‌నవూ వెళ్తోన్న పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌ లోకోపైలెట్‌ గోవిందపురి స్టేషన్‌ దగ్గరలో ఆదివారం సాయంత్రం 4.15 గంటలకు రైల్వేట్రాకుపై అగ్నిమాపక పరికరాన్ని(ఎర్రని సిలిండర్‌) గుర్తించి రైలుకి బ్రేకులు వేశారు....
News

తిరుపతి లడ్డూ వివాదం : మూడు బృందాలుగా సిట్ విచారణ

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తుబృందం( సిట్) విచారణ కొనసాగుతోంది. రెండో రోజు విచారణలో భాగంగా తిరుపతిలోని పోలీస్ గెస్ట్‌హౌస్ లో సిట్ సభ్యులు సమావేశం అయ్యారు. గుంటూరు రేంజి ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి...
ArticlesNews

కర్కశంగా.. కుక్కేసి! గోవుల ఘోష

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం కేదారిపురంలో ఇటీవల పశువులు అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగారు. అక్రమంగా తరలించేందుకు వ్యాన్‌లో సిద్ధంగా ఉన్న 23 పశువులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని పల్నాడు జిల్లాకు తరలిస్తున్నట్టు తెలిసింది. ఇటీవల...
ArticlesNews

ఆదిగురువు వ్యాసుడు

యోగ సంప్రదాయంలో పరమశివుడే ఆదిగురువు. ఆయన తాండవం చేసే సమయంలో చేతిలో ఉన్న డమరుకం నుంచి నాదం, ఆ నాదం నుంచి వేదం ఆవిర్భవించాయి. ఈ వేదాన్ని శ్రీమహావిష్ణువు బ్రహ్మదేవుడికి, బ్రహ్మ తన కుమారుడైన వశిష్టమహర్షికి, ఆయన తన పుత్రుడు శక్తిమహర్షికి,...
ArticlesNews

365 రోజులు 450పైగా ఉత్సవాలు – ప్రతీరోజు పండగే

( తిరుమల బ్రహ్మోత్సవాల ప్రత్యేకం ) ప్రపంచ ప్రసిద్ధ ఆలయాల్లో తిరుమల ఆలయం ఒకటి. కేవలం మన తెలుగు రాష్ట్రాల నుంచే కాక వివిధ దేశాల నుంచి భక్తులు శ్రీవారి దర్శనార్థం తరలి వస్తుంటారు. ఏడాది పొడవునా ఆలయం గోవింద నామ...
ArticlesNews

ఉమ్మడి కుటుంబం ఎనలేని ప్రయోజనం

కుటుంబ ప్రభోధన్ ఈ మధ్యకాలంలో ఒకే కుటుంబంలో చిన్నప్పటినుంచి పుట్టి పెరిగిన వారి మధ్య కూడా కొన్ని విభేదాలు తలెత్తడంతో పెళ్లయిన వెంటనే తన ఫ్యామిలీని తీసుకొని వేరే కాపురం పెడుతున్నారు. ఇలా కుటుంబాల మధ్య విభేదాలు వల్ల కుటుంబంలో చీలికలు...
News

అరుణాచల్‌ సరిహద్దుల్లో ఓ శిఖరానికి పేరు పెట్టిన భారత్

ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతంలో ఉన్న ఓ శిఖరాన్ని అధిరోహించిన భారతీయ పర్వతారోహకుల బృందం దానికి బౌద్ధుల గురువు ఆరో దలైలామా పేరు పెట్టింది. ఈ చర్యలపై పొరుగు దేశం చైనా తీవ్రంగా స్పందించింది. తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడ్డారని...
News

తిరుపతిలో తెలుగు భాషా సభలు

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు విభాగం-ప్రాచ్య పరిశోధనా సంస్థ(ఓఆర్‌ఐ) - తెలుగు సంపద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు భాషా సభలు జరగనున్నాయి. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వీటిని నిర్వహించనున్నారు. నిర్వహణ ఏర్పాట్లపై వీసీ అప్పారావుతో తెలుగు...
1 1,316 1,317 1,318 1,319 1,320 3,072
Page 1318 of 3072