News

News

ఆరెస్సెస్ పథసంచలన్‌కి మద్రాసు హైకోర్టు అనుమతి

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 58 ప్రాంతాల్లో నిర్వహించే పథ సంచలన్ కి (రూట్ మార్చ్) మద్రాసు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వెంటనే అనుమతులు ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ప్రతి సంవత్సరం కూడా కోర్టు జోక్యం చేసుకోవాలని పోలీసులు...
NewsSeva

రాష్ట్రవ్యాప్తంగా ‘‘సేవా సప్తాహం’’

ప్రజలలో సేవా భావాన్ని జాగృతం చేసే దిశగా సేవా భారతి ‘‘సేవా సప్తాహం’’ చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబరు 22 నుంచి 28 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య అవగాహన, రక్తదానం, రక్తపరీక్షలు వంటి వైద్య సేవాలను అందించడం జరిగింది....
News

ఆదోనిలో విశ్వహిందూ పరిషత్‌ ర్యాలీ

తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయడంపై విశ్వహిందూ పరిషత్‌, వివిధ మఠాల పీఠాధిపతుల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద ఎమ్మెల్యే పార్థసారథి ర్యాలీని ప్రారంభించారు. వందలాదిమంది. హిందువులు, భక్తులు నినాదాలు...
News

ఆంజనేయస్వామి మూలవిరాట్‌ అపహరణ

శ్రీ సత్య సాయి జిల్లా పామిడిలో సానిక పెన్నానదిలో వెలసిన సీతారామలక్ష్మణ సమేత భక్తాంజనేయస్వామి ఆలయంలోని ఆంజనేయస్వామి మూలవిరాట్‌ను దుండగులు అపహరించుకెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగినట్లుగా స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ఆలయంలో...
ArticlesNews

దసరా పండుగ విశిష్టత ఇదీ!

( దసరా ప్రత్యేకం)  ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింపచేసే సాధనతో, దైవ ఉపాసనతో కూడిన పండుగ దసరా. దక్షిణాయనంలో వచ్చే పండుగలలో దసరా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ దసరా....
News

సైనిక బలగాల వైద్యసేవల విభాగానికి తొలిసారి మహిళా డైరెక్టర్ జనరల్‌

భారత సైనిక బలగాల వైద్యసేవల విభాగానికి డీజీగా (డైరెక్టర్ జనరల్‌ ఆఫ్ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్) సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తీ సరీన్‌ నియమితులయ్యారు. ఆ పదవి పొందిన మహిళా అధికారి ఆర్తీయే. దేశపు 46వ డీజీఏఎఫ్ఎంఎస్‌గా నియమించబడడానికి ముందు...
ArticlesNews

దేశభక్తి నినాదాలు చేసినందుకు పిల్లలను చితకబాదిన ప్రిన్సిపాల్

కేంద్రపాలిత ప్రాంతం డయ్యూలోని ఒక పాఠశాలలో దేశభక్తి నినాదాలు చేసినందుకు క్రైస్తవ ప్రిన్సిపాల్ విద్యార్ధులను చితకబాదిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ సంఘటనను స్థానిక హిందూసంఘాలు వెలుగులోకి తెచ్చాయి. సదరు ప్రిన్సిపాల్ మీద ఫిర్యాదు చేసాయి. ఉపాధ్యాయుల దినం సెప్టెంబర్...
News

గోవు మృతిపై ఐదుగురు సస్పెన్షన్‌

విశాఖపట్నం జీవీఎంసీ పశు సంరక్షణ కేంద్రంలో ఓ ఆవు మృతి చెందిన సంఘటనలో ఐదుగురు వైద్య ఆరోగ్య సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. వివరాలు ఇలా..జీవీఎంసీ 20వ వార్డు పరిధి పోలమాంబ ఆలయ ప్రాంతంలో పిన్నింటి మోహనరావుకు చెందిన చూడితో ఉన్న ఆవు...
1 1,312 1,313 1,314 1,315 1,316 3,073
Page 1314 of 3073