ఆరెస్సెస్ పథసంచలన్కి మద్రాసు హైకోర్టు అనుమతి
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 58 ప్రాంతాల్లో నిర్వహించే పథ సంచలన్ కి (రూట్ మార్చ్) మద్రాసు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు వెంటనే అనుమతులు ఇవ్వాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ప్రతి సంవత్సరం కూడా కోర్టు జోక్యం చేసుకోవాలని పోలీసులు...







