News

News

బంగ్లాదేశ్ దుర్గాపూజలో హిందూవులపై దాడి

బంగ్లాదేశ్‌లోని హిందువులు దుర్గాపూజలను ఘనంగా చేసుకుంటున్నారు. అయితే ఢాకాలోని ఒక ప్రాంతంలో జరుగుతున్న దుర్గాపూజలో హింస చెలరేగింది. దుర్గాపూజ మండపంపైకి కొంతమంది దుండగులు పెట్రోల్ బాంబులు విసిరారు. దీంతో భారీగా తొక్కిసలాట జరిగింది. ఢాకాలోని తాటి బజార్ ప్రాంతంలో ఈ ఘటన...
ArticlesNews

భూమిని కాపాడేవి భారతీయుల ఆహార పద్ధతులే

భారతీయుల భోజన పద్ధతులు ప్రపంచంలోనే ఎంతో ఉత్తమమైనవని ప్రపంచ వన్యప్రాణి నిధి (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) లివింగ్‌ ప్లానెట్‌ నివేదిక వెల్లడించింది. ఈ పద్దతులను ప్రపంచం అనుసరిస్తే వాతావరణ మార్పుల ప్రమాదాల నుండి భూగోళాన్ని కాపాడవచ్చని స్పష్టం చేసింది. అభివృద్ధి చెందిన (జీ20 దేశాలు)...
News

హిందూ యువతిపై లవ్‌జిహాద్, నిందితుడి అరెస్ట్

భారతదేశపు టెక్నాలజీ హబ్ బెంగళూరు నగరంలో తాజాగా మరో లవ్‌జిహాద్ కేసు వెలుగు చూసింది. ప్రేమ పేరుతో హిందూ యువతిని లొంగదీసుకుని, పెళ్ళి చేసుకోవాలంటే మతం మారాలంటూ బలవంతం చేస్తున్న యువకుణ్ణి పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితుడు కేరళకు చెందిన బిలాల్...
News

‘శ్రీవారి’ పాదయాత్రికుడికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు

అందరూ బాగుండాలి అన్న నినాదంతో తిరుపతి జిల్లా కొత్తగూడేనికి చెందిన త్రివేణి-కృష్ణవేణి విద్యాసంస్థల అధినేత జి.వీరేంద్రచౌదరి భద్రాచలం నుంచి తిరుమలకు చేపట్టిన పాద యాత్రకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లభించింది. ఈ మేరకు ఏడో యాత్ర ముగింపు సందర్భంగా ప్రెస్ క్లబ్లో ఆయనకు ఇండియా బుక్ ఆఫ్ రికార్స్ సంస్థ ప్రతినిధి డాక్టర్ పుష్కర్ కుమరం మెడల్, నమోదు పత్రాలను అందించారు. డాక్టర్ పుష్కర్ కుమరం మాట్లా డుతూ సమాజహితం కోరుతూ ఏడు పర్యాయాలు భద్రాచలం నుంచి తిరుమలకు 19 రోజుల్లో 619 కిలోమీటర్లు స్పీడ్ వాక్ చేయడాన్ని గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం కల్పించినట్టు తెలిపారు. వీరేంద్రచౌదరి మాట్లాడుతూ 2004లో తమ పాదయాత్రను భద్రాచలం రామాలయం నుంచి తిరుమల శ్రీవారి ఆలయం వరకు 11 మందితో చేపట్టి నట్టు తెలిపారు. ఇలా...
News

కిరీటం దొంగలను త్వరగా పట్టుకోండి.. బంగ్లాదేశ్‌కు భారత్‌ విజ్ఞప్తి

బంగ్లాదేశ్‌ పర్యటనలో భాగంగా 2021లో జేశోరేశ్వరి కాళీమాత ఆలయానికి ప్రధాని మోదీ బహూకరించిన కిరీటం చోరీకి గురైంది. దీనిపై తాజాగా బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్‌ స్పందించింది. నిందితులను వెంటనే పట్టుకుని శిక్షించాలని కోరింది. ‘‘కిరీటం చోరీ వార్తలు మా దృష్టికి వచ్చాయి....
News

పురాతన విగ్రహాల గుర్తింపు

శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని అంగూరు గ్రామంలో గల కుంభేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పురాతన రాతి విగ్రహాలను పురావస్తు పరిశోధకుడు డాక్టర్‌ ఈమని శివనాగి రెడ్డి గుర్తించారు. ఇటీవల పర్యాటకాధికారి నారాయణరావు సారవకోట, జలుమూరు మండలాలలోని ఆలయాలు, ప్రదేశాలను సందర్శించిన...
News

కష్ట సమయాల్లో పుంజుకోవడానికి భగవద్గీత చాలా ఉపకరించింది : డా. కే. రాధాకృష్ణన్

విజయానికి ధనుర్ధారి అయిన అర్జునుడు ఎంత ముఖ్యమో... యోగేశ్వరుడు కూడా ముఖ్యమని ఇస్రో మాజీ చైర్మన్, పద్మ భూషణ్ అవార్డు గ్రహీత డా. కే. రాధాకృష్ణన్ అన్నారు. నాగపూర్ లో ఆరెస్సెస్ విజయ దశమి ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
News

దుర్గాపూజ మండపంలో కలకలం

పశ్చిమ బెంగాల్‌లోని మెటియాబ్రూజ్ ప్రాంతంలో దుర్గాపూజ సందర్భంగా కలకలం చెలరేగింది. పశ్చిమ బెంగాల్ బీజేపీ సోషల్ మీడియా సైట్ ‘ఎక్స్‌’లో ఈ ఉదంతానికి సంబంధించిన పోస్ట్‌ను షేర్‌ చేసింది. ఆ పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లోని మెటియాబ్రూజ్‌లోని బెంగాలీ హిందువులు...
1 1,293 1,294 1,295 1,296 1,297 3,074
Page 1295 of 3074