News

News

‘దేవాలయాలను పరిరక్షించుకుందాం’

దేవాలయాలను పరిరక్షించుకుందామని విశ్వహిందూ పరిషత్ మండల అధ్యక్షుడు యత్తపు గురివిరెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన జిల్లా సహాయ కార్యదర్శి సుధాకర్ పేర్కొన్నారు.వైయస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠంలో ఏర్పాటు చేసిన విశ్వహిందూ పరిషత్ సమావేశంలో వారు మాట్లాడారు. హిందూ దేవాలయాల పైనే ప్రభుత్వాలు పెత్తనం చెలాయిస్తున్నాయని...
News

హిందువులను విభజించే కుట్రలు : బంగ్లాదేశ్ ఇస్కాన్ స్వామీ

బంగ్లాదేశ్ లోని తాత్కాలిక ప్రభుత్వం నిత్యం హిందువులను హింసిస్తూనే వుంది. అంతేకాకుండా అక్కడి దేవాలయాలపై దాడులు చేస్తోంది. తాజాగా ఇప్పుడు ఇస్కాన్ సంస్థపై అక్కడి ప్రభుత్వం కత్తిదూసింది. ఇస్కాన్ భక్తులను చంపేస్తామని ఛాందసులు బహిరంగ ప్రకటనలే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్...
News

సనాతన ధర్మం గొప్పది: షణ్ముఖశర్మ

సనాతన ధర్మం గొప్పదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. శ్రీకాకుళంలోని బాపూజీ కళా మందిరంలో ఉపనిషన్మందిరం, సుమిత్రా కళా సమితి ఆధ్వర్యంలో ఆయన ‘సూర్యదర్శనం’ ప్రవచన యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పురాణాల్లో ఉన్న నైతిక విలువలు...
ArticlesNews

మహాకుంభమేళా జరిగే తేదీలు.. ప్రాంతాలు ఇవే..

దేశంలో 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ మేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు. మహాకుంభమేళాలో పుణ్యస్నానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2025 జనవరిలో నిర్వహించే బోయే మహాకుంభమేళాకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహా...
News

యుఎఇలో ఇజ్రాయెలీ మతగురువు హత్య, ముగ్గురి అరెస్ట్

యూదుల మతగురువు జ్వి కోగన్‌ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో హత్యకు గురయ్యాడు. గురువారం నుంచీ కనిపించకుండా పోయిన ఆయన మృతదేహం ఆదివారం దొరికింది. ఆ హత్యకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు యుఎఇ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా జాతీయ భద్రతా...
ArticlesNews

పూరీ జగన్నాథుడి రత్నభాండారం మరమ్మతులు జనవరి 31కల్లా పూర్తి

పూరీ జగన్నాథ స్వామి ఆలయంలోని రత్నభాండారం మరమ్మతు పనులు ఈ వారంలో మొదలుపెడతామని, జనవరి 31 నాటికల్లా పూర్తి చేస్తామనీ ఒడిషా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ వెల్లడించారు. ఆదివారం భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడుతూ, ‘‘పురావస్తు సర్వేక్షణ విభాగం ఎఎస్ఐ అధికారులు...
News

ఆలయాల్లో వరుస చోరీలు

అమ్మవారి ఆలయాలే లక్ష్యంగా దొంగలు పేట్రేగిపోతున్నారు. అమ్మవారి విగ్రహాలకు ఉన్న బంగారు ఆభరణాలు కాజేస్తున్నారు. హుండీల్లోని నగదు దొంగిలిస్తున్నారు.చిత్తూరు జిల్లా యాదమరి మండల పరిధిలో చెన్నై బెంగళూరు జాతీయ రహదారి సమీప మోర్దానపల్లి గంగమ్మ ఆలయంలో హుండీని దొంగలు అపహరించారు. గుర్తించిన...
News

బంగ్లాదేశ్‌లో చిన్మయ్‌ కృష్ణదాస్‌ బ్రహ్మచారి అరెస్టుపై స్పందించిన భారత్‌

ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్‌ కృష్ణదాస్‌ బ్రహ్మచారిను బంగ్లాదేశ్‌లో అరెస్టు చేయడంపై భారత్‌ స్పందించింది. ఆయన్ను అరెస్టు చేసి అరెస్టు, బెయిల్‌ నిరాకరించడంపై భారత విదేశాంగశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో బంగ్లాదేశ్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మైనార్టీలపై దాడులు సరికాదని...
1 1,203 1,204 1,205 1,206 1,207 3,075
Page 1205 of 3075