News

News

ఆ ఉగ్రవాదిని భారత్‌కు రప్పించిన జాతీయ దర్యాప్తు సంస్థ

లష్కరే తోయిబాకు చెందిన కడురుగట్టిన ఉగ్రవాది సల్మాన్ రెహ్మాన్ ఖాన్‌ను ఎట్టకేలకు భారత్‌కు రప్పించారు. బెంగళూరు జైళ్లపై బాంబుల దాడికి ఆయుధాలు సమకూర్చిన సల్మాన్ రెహ్మాన్ ఖాన్ విదేశాలకు పారిపోయాడు. అతనిపై జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్‌పోల్‌కు సమాచారం అందించింది. రెడ్...
ArticlesNews

సంభల్‌లోని కల్కి మందిరం గురించి ఎఎస్ఐ 1879 నివేదిక ఏం చెప్పింది?

24 నవంబర్ 2024 ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌లో హింసాకాండ చెలరేగింది. కారణం, ఆ పట్టణంలోని షాహీ జామా మసీదులో న్యాయస్థానం ఆదేశాల మేరకు సర్వే నిర్వహించడానికి ఏడుగురు సభ్యుల బృందం అక్కడికి చేరుకోవడమే. ఆ బృందం మసీదులోకి ప్రవేశించగానే వందల మంది...
News

రామాయణ విశిష్టతపై ధార్మికోపన్యాసం

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఊటుకూరులోని శ్రీకోదండ రామాలయంలో హిందూ ధర్మప్రచార పరిషత్ ధర్మాచార్యులు గంగనపల్లి వెంకటరమణ రామాయణం విశిష్టత పై ధార్మికో పన్యాసం చేశారు. తితిదే, హిందూ ధర్మప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో- ఊరూరా హిందూ ధర్మంపై ప్రచారం చేస్తున్నామన్నారు....
ArticlesNews

ఎస్సీ రిజర్వేషన్ కోసం క్రైస్తవ మహిళ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం, ‘రాజ్యాంగాన్ని మోసం చేయడమే’ అని వ్యాఖ్య

బాప్టిజం తీసుకున్న క్రైస్తవురాలైన ఒక మహిళ హిందువునని చెప్పుకుంటూ తనకు ఉద్యోగంలో ఎస్సీ రిజర్వేషన్ ప్రయోజనాలు వర్తింపజేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ అప్పీలును సుప్రీంకోర్టు ఇవాళ తిరస్కరించింది. అటువంటి పని ‘రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుంది’ అని తీవ్రమైన వ్యాఖ్యలు...
News

‘పంచ వైష్ణవ క్షేత్రదర్శిని’కి బస్సుల ఏర్పాటు: ఆర్‌ఎం

మార్గశిర మాసంలో పంచ వైష్ణవ క్షేత్రదర్శిని పేరుతో డిసెంబరు 7, 14, 21, 28 తేదీల్లో ద్వారకా బస్‌స్టేషన్‌ నుంచి రాత్రి 9 గంటలకు బస్సులు బయలుదేరుతాయన్నారువిశాఖపట్నం ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు. ద్వారకాతిరుమల (వెంకటేశ్వరస్వామి), అంతర్వేది (శ్రీలక్ష్మీ నరసింహస్వామి), అప్పనపల్లి...
News

విజయవాడలో ‘కృష్ణవేణి సంగీత నీరాజనం’

కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ, సంగీత నాటక అకాడమీ, రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ సంయుక్తంగా వచ్చే నెల 6 నుంచి 8 వరకు విజయవాడలో ‘కృష్ణవేణి సంగీత నీరాజనం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ తెలిపారు. ....
News

పుణ్యక్షేత్ర పవిత్రతను కాపాడుకోవాలి

భగవంతుడు కొలువై ఉన్న అంతర్వేది పుణ్యక్షేత్ర పవిత్రతను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని శృంగేరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విధు శేఖర భారతీ మహాస్వామి భక్తులకు హితవు పలికారు. అంతర్వేది క్షేత్రంలో లక్ష్మీనృసింహుని దర్శనానికి విచ్చేసిన భారతీ మహాస్వామికి అర్చకులు, దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌...
News

లంకమలలో పురాతన శిల్ప రేఖాచిత్రాలు

వైయస్సార్ జిల్లాలోని లంకమల అభయారణ్యం అత్యంత విశిష్టమైంది. ఆరంభం నుంచి మానవ మనుగడకు మూలాధారంగా విరాజిల్లుతోంది. క్రీ.పూ. కొండలపై చిత్రీకరించిన పలు రకాల శిల్ప రేఖా చిత్రాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వేలాది సంవత్సరాలుగా ఇవి చెక్కుచెదరకుండా ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. సిద్దవటం...
1 1,199 1,200 1,201 1,202 1,203 3,076
Page 1201 of 3076