News

News

‘ఇస్కాన్‌’పై నిషేధానికి బంగ్లా కోర్టు నిరాకరణ

ఇస్కాన్‌ పై నిషేధించేందుకు బంగ్లాదేశ్‌లోని ఢాకా హైకోర్టు నిరాకరించింది. ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో హిందూ సంస్థ కార్యకలాపాలపై నిషేధం విధించాలన్న పిటిషనర్‌ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే, దేశంలో ఇస్కాన్‌ ఇటీవలి కార్యకలాపాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో...
ArticlesNews

అజ్మేర్ దర్గాను శివాలయంపై నిర్మించారంటూ పిటిషన్, కోర్టు నోటీసులు

రాజస్థాన్‌ అజ్మేర్‌లోని సూఫీ సాధువు మొయినుద్దీన్ చిష్తీ దర్గా (సమాధి)ని శివాలయం మీద నిర్మించారంటూ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలైంది. సెప్టెంబర్‌లో దాఖలైన పిటిషన్‌లో ఫిర్యాదుదారుడు ఆ ప్రదేశంలో మళ్ళీ శివపూజలు నిర్వహించుకోడానికి అనుమతించాలని కోరారు. దానికి స్పందనగా న్యాయస్థానం కేంద్ర...
News

పాలస్తీనాపై స్పందించే ప్రముఖులకు బంగ్లాదేశీ హిందువులు కనబడరా: పవన్ కళ్యాణ్

పాల‌స్తీనాలో ముస్లింల‌పై ఏదైనా జ‌రిగితే స్పందించే మేధావులు, వామపక్షాల నేతలూ బంగ్లాదేశ్‌లో హిందువుల‌ మీద జ‌రుగుతున్న దాడుల‌ విషయంలో ఎందుకు స్పందించ‌డం లేద‌ని ఉపముఖ్యమంత్రి ప‌వ‌న్‌ క‌ళ్యాణ్ ప్ర‌శ్నించారు. ప్రధానితో భేటీ అనంతరం దేశ రాజధానిలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడిన...
News

భార‌త రాజ్యాంగంపై కొత్త వెబ్‌సైట్

భార‌త రాజ్యాంగానికి 75 ఏళ్ల నిండాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం .. రాజ్యాంగంపై కొత్త వెబ్‌సైట్‌ను(https://constitution75.com) రూపొందించింది. హ‌మారా సంవిధాన్‌, హ‌మారా స్వాభిమాన్ టైటిల్‌తో .. భారత రాజ్యాంగ గురించి ఆ సైట్‌లో పొందుప‌రిచారు. వెబ్‌సైట్ యూఆర్ఎల్ అడ్ర‌స్ https://constitution75.com....
News

సైన్స్, ఆధ్యాత్మికత రెండూ అభిన్నం : మోహన్ భాగవత్

ఆధ్యాత్మికతకూ, సైన్స్ కీ ఎలాంటి వైరుధ్యమూ లేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. ఎందుకంటే ఈ రెండు రంగాలకూ విశ్వాసం అత్యావశ్యకమని అన్నారు. ఆరెస్సెస్ ప్రచారక్ ముకుల్ కనీత్కర్ రచించిన Banayen Jeevan Praanwaan అన్న...
ArticlesNews

సామాజిక సమతా ఉద్యమకారులు మహాత్మా జ్యోతిరావు ఫులే

( నవంబర్‌ 28 - జ్యోతిరావు ఫులే వర్ధంతి ) మహాత్మా జ్యోతిరావు ఫులే 11 ఏప్రిల్‌ 1827‌లో జన్మించారు. 28 నవంబర్‌ 1890‌లో తనువును చాలించారు. వీరి జీవనకాలంలోనే 1857 స్వాతంత్ర సంగ్రామం జరిగింది. ఆంగ్లేయుల పరిపాలన ఉక్కుపిడికిలి భారతదేశంపై...
News

‘అది మసీదు కాదు.. హరిహరుల ఆలయం’

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లోని జామా మసీదు సర్వే వివాదం హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణల్లో నలుగురు మృతిచెందగా, 20 మంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి, బాష్పవాయువును ప్రయోగించాల్సి వచ్చింది. అయితే ఇంతకుముందు ఈ మసీదు ప్రాంతంలో ఒక దేవాలయం...
ArticlesNews

కమలవాసిని కార్తిక బ్రహ్మోత్సవం

తిరుచానూరు శ్రీ పద్మావతి బ్రహోత్సవాలు ప్రత్యేకం తిరుచానూరు నివాసిని అలమేలుమంగమ్మ భక్తులపాలిట వరదాయిని. వారి విన్నపాలను, ఇక్కట్లను విభునికి వినిపించి, ఒత్తిడి తెచ్చి వరాలు ఇప్పిస్తారని విశ్వాసం. అందుకే ‘మముగన్న మాయయ్మ అలమేలు మంగమ్మ / విభునికి మా మొరలు వినిపించవమ్మా’...
1 1,200 1,201 1,202 1,203 1,204 3,076
Page 1202 of 3076