News

News

నారాయణగురు బోధనలు అవసరం : పోప్ ఫ్రాన్సిస్

సర్వత్రా ద్వేషం పెరిగి పోతున్న ప్రస్తుత కాలానికి శ్రీ నారాయణ గురు ప్రవచించిన విశ్వమానవ ఐక్యత సందేశం అత్య వసరమని పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. ఆయన సందేశాలు ఈనాటి మన ప్రపంచానికి సంబంధించిందేనన్నారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లా అలువాలో శ్రీ నారాయణ...
News

బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయాలపై ఆగని దాడులు..

బంగ్లాదేశ్‌లో.. హిందూ ఆలయాలపై దాడులు ఆగడం లేదు. తాజాగా అల్లరి మూకలు ఛట్టోగ్రామ్‌లోని మూడు ఆలయాలపై రాళ్లు రువ్వి దాడికి తెగబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ధృవీకరించారు. మరోవైపు.. ఇస్కాన్‌ లక్ష్యంగా అణచివేత...
News

పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లో ‘ది సబర్మతి రిపోర్ట్‌’ను వీక్షించనున్న మోదీ

గుజరాత్‌ అల్లర్లు, గోద్రా రైలు దహన కాండను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన తాజా హిందీ చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్‌’. ఈ చిత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు(సోమవారం) వీక్షించనున్నారు. పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లోని బాలయోగి ఆడిటోరియంలో సాయంత్రం ప్రత్యేక స్క్రీనింగ్‌...
News

కృష్ణవేణి సంగీత నీరాజనం

భారతీయ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు... ఆదివారం రాత్రి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి...
News

తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం అభివృద్ధి

తిరుమల క్షేత్రం తరహాలో శ్రీశైల మహా క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు సమగ్ర వివరాలతో మాస్టర్‌ ప్లాన్‌ సిద్ధం చేసేందుకు నివేదికలు ఇవ్వాలని నంద్యాల జిల్లా కలెక్టర్‌ రాజకుమారి అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ తన చాంబర్‌లో శ్రీశైల మహా క్షేత్ర అభివృద్ధిపై జాయింట్‌...
ArticlesNews

భారతీయ కుటుంబం ముగ్గురేసి పిల్లలను కనాలి : మోహన్ భాగవత్ పిలుపు

భారత్ లో జనాభా తగ్గుతుండటంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి భారతీయ కుటుంబం కనీసం ముగ్గురేసి పిల్లలను కనాలని పిలుపునిచ్చారు. జనసంఖ్య క్షీణిస్తే సమాజమే అంతరిస్తుందని తీవ్ర హెచ్చరికలు చేశారు. నాగపూర్...
News

ఢాకాలో మహిళా జర్నలిస్టుకు వేధింపులు

బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు రోజురోజుకు దిగజారుతున్నాయి. భారత దేశానికి,హిందువులకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఇటీవలే అక్కడ హిందువులకు మద్దతుగా ఉద్యమించిన స్వామి చిన్మయ్‌ కృష్ణదాస్‌ను దేశద్రోహం నేరం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా బంగ్లాదేశ్‌లో మున్నీ షా అనే మహిళా...
News

కుంభమేళాకు.. స్పెషల్ ట్రైన్స్‌ నడపనున్న రైల్వే

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే ఏడాది జరగనున్న మహాకుంభమేళాకు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి భక్తులు, సాధువులు సహా దాదాపు 40 కోట్ల మంది యాత్రికులు వస్తారని అంచనా వేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి...
1 1,193 1,194 1,195 1,196 1,197 3,076
Page 1195 of 3076