ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి కే-4 క్షిపణి పరీక్ష
ఇటీవలే ప్రారంభించిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి భారత నౌకాదళం.. కే-4 బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. విశాఖపట్నం సమీపంలోని బంగాళాఖాతంలో ఈ పరీక్ష నిర్వహించినట్టు రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరీక్ష ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఫలితాన్ని...







