News

News

ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ నుంచి కే-4 క్షిపణి పరీక్ష

ఇటీవలే ప్రారంభించిన అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ అరిఘాత్‌ నుంచి భారత నౌకాదళం.. కే-4 బాలిస్టిక్‌ క్షిపణిని పరీక్షించింది. విశాఖపట్నం సమీపంలోని బంగాళాఖాతంలో ఈ పరీక్ష నిర్వహించినట్టు రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పరీక్ష ప్రమాణాలకు అనుగుణంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఫలితాన్ని...
News

బాల్యం నుంచే ఆధ్యాత్మిక చింతన అవసరం

బాల్యం నుంచే పిల్లలకు ఆధ్యాత్మిక చింతన అలవర్చాలని శృంగేరీ పీఠం ఉత్తరాధికారి విధుశేఖర భారతీ మహాస్వామి అన్నారు. రాజమహేంద్రవరంలోని స్థానిక విరించి వాన ప్రస్థాశ్రమంలో పిల్లల అంధత్వ నివారణ కోసం మహాపాశుపత రుద్రహోమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహాస్వామి భక్తులకు అనుగ్రహ...
News

మహా కుంభమేళాకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. టిక్కెట్ల బుకింగ్‌ షురూ

మహాకుంభమేళాకు వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో గల సంగమ నది ఒడ్డున భక్తుల కోసం ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం(ఐఆర్‌సీటీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇవి వీఐపీ తరహాలో ఉండనున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది. ఈ సౌకర్యాలను అందుకునేందుకు...
News

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు కేంద్రానికి అభినందనలు : ఏకలవ్య ఫౌండేషన్

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చొరవ చూపిన కేంద్ర ప్రభుత్వానికి ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ అభినందనలు తెలియజేసింది. మన తెలంగాణ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయం కోసం విశేషమైన కృషిని ఏకలవ్య ఫౌండేషన్ చేస్తున్నది. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ యంత్రాంగంలో...
ArticlesNews

ఇస్కాన్‌ అంటే ఏమిటి? ఈ ఆలయాల్లో రోజూ ఏం చేస్తారు?

ఇటీవల బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్‌ ఆలయంపై జరిగిన దాడి వార్త ప్రధాన శీర్షికల్లో నిలిచింది. అలాగే ఇస్కాన్‌కు చెందిన సన్యాసి చిన్మయ్‌ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్‌ ప్రభుత్వం అరెస్టు చేయడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఆగ్రహం తెప్పించింది. ఈ నేపధ్యంలో చాలాచోట్ల ఇస్కాన్‌ దేవాలయానికి...
ArticlesNews

పోలి పాడ్యమి రోజు.. ఇలా చేస్తే..

(డిసెంబర్ 02 - పోలి పాడ్యమి) కార్తిక మాసం. శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది. నిన్నటితో ఈ మాసం వెళ్లిపోయింది. ఈరోజు నుంచి మార్గ శిర మాసం. అంటే విష్ణువుకు ఇష్టమైన మాసం. ఈ మాసంలో తొలి రోజు.. పోలి పాడ్యమి....
ArticlesNews

ఆంధ్ర మహాభారతం పల్నాటి యుద్ధం

( నవంబరు 30 నుంచి డిసెంబరు 4వరకు పల్నాటి వీరుల ఆరాధనోత్సవాలు) పల్నాటి యుద్ధం.. రాజ్య కాంక్షతో కౌరవ, పాండవులు జరిపిన మహాభారత యుద్ధం తీరున సాగింది. మాయా జూదంలో ఓడిన పాండవులు అరణ్య, అజ్ఞాత వాసం గడిపారు. ఆ తర్వాత...
News

మూడువేల ఏళ్లనాటి శివపార్వతుల ప్రతిమలు లభ్యం

యూపీలోని మధురలో అత్యంత పురాతన శివపార్వతుల విగ్రహాలు లభ్యమయ్యాయి. బెనారస్‌ హిందూ యూనివర్శిటీ(బీహెచ్‌యూ)లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ)కి చెందిన పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ వినయ్ కుమార్ గుప్తా మాట్లాడారు. మూడు వేల ఏళ్ల క్రితం...
1 1,194 1,195 1,196 1,197 1,198 3,076
Page 1196 of 3076