News

News

పాకిస్తాన్‌కు దేశ భద్రతా సమాచారాన్ని ఇచ్చిన కార్మికుడు అరెస్ట్

గుజరాత్‌లోని దేవభూమి ద్వార్కా జిల్లాలో ఒక కార్మికుడు పాకిస్తానీ ఏజెంట్‌కు సున్నితమైన సమాచారాన్ని అందించినట్లు ఇటీవల గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) వెల్లడించింది. దీపేష్ గోహెల్ అనే కార్మికుడు ఒఖా జెట్టీలో పని చేస్తూ భారత కోస్ట్ గార్డ్ (ఇసిజి)...
News

ఒక్కలిగ పీఠాధిపతిపై కేసు మండిపడ్డ విపక్షాలు

ముస్లింలకు ఓటు హక్కును నిరాకరించాలంటూ ప్రకటన చేసిన ఒక్కలిగ పీఠాధిపతిపై కర్ణాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసు నమోదు చేయడంపై కేంద్ర మంత్రి కుమార స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అరాచకం ఏర్పడుతుందని హెచ్చరించారు. తనపై జాతి వివక్ష...
News

సనాతన ధర్మాన్ని వీడొద్దు

ఎవరు ఎన్ని చెప్పినా భ్రమలకు లోనై సనాతన ధర్మాన్ని విడనాడవద్దని, సనాతన హిందూ ధర్మం బాగుంటే ప్రపంచమే బాగుంటుందని జగద్గురు విధుశేఖర భారతీ స్వామీజీ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలంలోని పి.నాయకంపల్లిలో తత్వం చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్మించిన...
News

బంగ్లాదేశ్‌లో ఆలయాలు, దుకాణాలపై దాడులు

బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో హిందువుల మనుగడను ప్రశ్నార్థకంగా మార్చే పలు ఆందోళనకర పరిణామాలు సంభవించాయి. హిందూ ఆలయాలపై దుండగులు దాడులు చేశారు. హిందువులపై దాడి చేయడంతోపాటు వారి దుకాణాల్లో లూటీకి పాల్పడ్డారు. ఆపైన ఇస్కాన్‌పై నిషేధం విధించాలంటూ ర్యాలీ చేపట్టారు. హిందువులు అత్యధికంగా...
News

బంగ్లాదేశ్ లో హిందువులను రక్షించాల్సిందే

బంగ్లాదేశ్‌లో హిందువులతో పాటు ఇతర మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని జరుగుతోన్న దాడులపై భారత్‌ మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. మైనారిటీలందరికీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత బంగ్లా తాత్కాలిక ప్రభుత్వానిదేని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసాత్మక నివేదికలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని...
News

మిషన్ గగన్‌యాన్ : వ్యోమగాముల ప్రాథ‌మిక శిక్ష‌ణ పూర్తి

గగన్‌యాన్ మిషన్ లో భాగంగా ఇద్దరు యాత్రీకులు ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్నట్లు ఇస్రో తెలిపింది. నాసా, ఇస్రో ఆధ్వ‌రంలో ఇద్ద‌రు భార‌తీయ వ్యోమ‌గాములు అమెరికాలో శిక్ష‌ణ పొందినట్లు వెల్లడించింది. ప్రైమ్ గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, బ్యాక‌ప్ గ్రూపు కెప్టెన్...
News

గోఆధారిత ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు

భవిష్యత్తు తరాలు రోగాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయమే పరిష్కార మార్గమని పద్మశ్రీ సుభాష్‌ పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయ కృషి విధాన ప్రచారకులు విజయ్‌రామ్‌ అన్నారు. గోఆధారిత ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సును తూర్పు గోదావరి జిల్లా...
News

భవానీ దీక్షల విరమణలకు ఏర్పాట్లు

విజయవాడ ఇంద్ర కీలాద్రిపై డిసెంబర్‌ 21 నుంచి 25వ తేదీ వరకు జరిగే భవానీ దీక్షల విరమణలకు అవసరమైన అన్ని పనులు సకాలంలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని దుర్గగుడి ఈవో కె.ఎస్‌.రామరావు పేర్కొన్నారు. కెనాల్‌రోడ్డులోని వినాయకుడి గుడి, ఘాట్‌ రోడ్డులోని...
1 1,195 1,196 1,197 1,198 1,199 3,076
Page 1197 of 3076