News

NewsProgramms

ఆరోగ్య భారతి నంద్యాల ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి

ఆరోగ్య భారతి- నంద్యాల ఆధ్వర్యంలో 28.11.2024 గురువారం సాయంత్రం 5 గంటల 30 నిమిషముల నుండి ఆరోగ్య భారతి కుటుంబ సమ్మేళనం కార్యక్రమాన్ని స్థానిక పద్మావతి నగర్ లోని నందలి శ్రీకృష్ణ మందిరంలో కార్తీక బహుళ త్రయోదశి- ధన్వంతరి జయంతి కార్యక్రమాన్ని...
News

పల్నాటి, వీరుల అమావాస్య బ్రహ్మన్న సమతా ఉద్యమాల సంస్మరణ

ఆంధ్ర చరిత్రలో పల్నాటి యుద్ధ చరిత్ర ఎంతో ప్రముఖమైనది.ఆ యుద్ధంలో రెండు వైపులా ప్రముఖ నాయకులు 66 మంది తనువు చాలించారు.వేలాది మంది చనిపోయారు.కనుకనే వీరుల అమావాస్య పేరు వచ్చింది. వీటితో యుద్ధం ముగిసింది.నలగామ రాజును తిరిగి రాజును చేసి,బ్రహ్మనాయుడు గుత్తికొండ...
ArticlesNews

గ్రూమింగ్ జిహాద్: విద్యార్థినిని మతం మార్చి పెళ్ళి చేసుకున్న హసన్

ప్రపంచమంతటినీ ఇస్లాంలోకి మార్చేయాలన్న ముస్లిముల అతివాద దృక్పథం జిహాద్‌లో ఓ కొత్త కోణమే గ్రూమింగ్ జిహాద్. మైనర్ బాలికలను ఆకట్టుకుని పెళ్ళి పేరుతో ఎత్తుకుపోయి మతం మార్చడమే ఈ గ్రూమింగ్ జిహాద్. తాజాగా అలాంటి గ్రూమింగ్ జిహాద్ కేసు ఉత్తరప్రదేశ్‌లో వెలుగు...
News

ఐదుగురు బంగ్లాదేశీ చొరబాటుదార్లను పట్టుకున్న అస్సాం పోలీసులు

భారత్‌లో అక్రమంగా చొరబడిన ఐదుగురు బంగ్లాదేశీ జాతీయులను అస్సాం పోలీసులు నిర్బంధించారు. వారిలో నలుగురు పురుషులు, ఒక మహిళ కూడా ఉన్నారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల సమీపంలో ఆ జట్టు భారత్‌లోకి చొరబడింది. వారినే అస్సాం పోలీసులు నిర్బంధించి, సరిహద్దుల దగ్గర నుంచి...
ArticlesNews

‘హిందుత్వ చైతన్యం యువతలో విస్తరిస్తోంది, భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది : విహెచ్‌పి నేత కె కోటేశ్వర శర్మ

విశ్వవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజ అభ్యున్నతే లక్ష్యంగా విశ్వహిందూ పరిషత్ ఏర్పడి అరవయ్యేళ్ళు గడిచాయి. హిందూ అస్తిత్వం గురించిన చైతన్యాన్ని హిందువుల్లో ప్రచారం చేయడం, పరాయి మతాల దాడుల గురించి చైతన్యవంతులను చేయడం, వాటికి ప్రతిగా స్పందించి హిందువుల హక్కుల పరిరక్షణ...
News

వక్ఫ్‌ తనవిగా చెబుతున్న ఆస్తుల వివరాలు ఇవ్వండి : రాష్ట్రాలను కోరిన పార్లమెంటరీ కమిటీ

వక్ఫ్‌ సవరణ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ... అనధికారికంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోని వక్ఫ్‌ ఆస్తులపై దృష్టి సారించింది. వాటిపై వివరాలను అందించాల్సిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కమిటీ కోరింది. ఈ ఆస్తులకు సంబంధించిన వాస్తవ, తాజా వివరాలు సమర్పించాలని కోరింది....
News

ఇస్కాన్ సభ్యులపై బంగ్లాదేశ్ ఆంక్షలు

ఇస్కాన్‌కు చెందిన 63మంది సభ్యులు బంగ్లాదేశ్‌ నుంచి భారత్ వెడుతుండగా ఆదివారం నాడు బేనాపోల్ సరిహద్దు వద్ద అధికారులు వారిని ఆపేసారు. ప్రయాణికులు అందరి దగ్గరా తగిన పాస్‌పోర్టులు, వీసాలు ఉన్నప్పటికీ భారత్ వెళ్ళడానికి వీల్లేదని నిలువరించారు. వారి ప్రయాణానికి తగిన...
News

ఉత్తరప్రదేశ్ కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం

మహా కుంభమేళాకు సర్వం సిద్ధమవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ వేదికగా అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం జరగనుంది. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ మహా కుంభమేళా జరగనుంది. 12 ఏళ్లకు ఓసారి నిర్వహించే.. కుంభమేళాకు కోట్లాది మంది తరలివెళ్తుంటారు. ఇంతటి...
1 1,192 1,193 1,194 1,195 1,196 3,076
Page 1194 of 3076