News

News

ఒంగోలులో విశ్వహిందూ పరిషత్ నిరసన ప్రదర్శన

సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్రం భారతదేశం అని భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ ఇచ్చిన ఆందోళన ఆందోళన పిలుపులో భాగంగా బుధవారం...
News

గోశాల ఏర్పాటు అభినందనీయం: కమిషనరు

గోవులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలతో గోశాలను ఏర్పాటు చే యడం అభినందనీయమని కడప కార్పొరేషన్ కమిషనరు మనోజ్‌రెడ్డి అన్నారు. కడపలోని బుగ్గ అగ్రహారం వద్ద బుగ్గమల్లేశ్వరస్వామి దేవస్థానం సమీపంలో కార్పొరేషన ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన గోశాలను ఆయన సందర్శించారు....
News

ఛాందసుల రాక్షసత్వం.. చిన్మయ్ కృష్ణదాస్ లాయర్ పై దాడి

అరెస్టైన చిన్మయ్ కృష్ణదాస్ తరపు న్యాయవాది రమణ్ రాయ్ పై ఇస్లామిక్ ఛాందసులు దాడి చేశారు. అంతేకాకుండా ఆయన నివాసంపై కూడా దాడి చేసి, ధ్వంసం చేశారు. ప్రస్తుతం లాయర్ రమణ్ రాయ్ ప్రాణాపాయ స్థితిలో వున్నారు. మృత్యువుతో పోరాడుతున్నారని ఇస్కాన్...
News

ముస్లింలకు భద్రత లేదు.. ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు

బంగ్లాదే‌శ్‌లో హిందువులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని, భారత్‌లోనూ మైనారిటీలపై అఘాయిత్యాలు జరుగుతుంటే భారత్‌కూ బంగ్లాదేశ్‌కూ తేడా ఏమిందని మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యానించిన కొద్ది గంటలకే జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సైతం ఇదే తరహాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో...
ArticlesNews

మహా విష్ణువుకు ఇష్టం.. మార్గశిర మాసం

మార్గశిరం.. మహా విష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం. వైష్ణవులకు ముక్తిదాయకమైన మాసం.. వరుస పర్వదినాలతో అధిక పుణ్యం సంపాదించుకునే మార్గం.. మార్గశిరమాసం.. ఈ మాసం, ఈ సందర్భంగా వచ్చే పర్వదినాలు, నిర్వహించే పూజల గురించిన వివరాలు.. అన్ని మాసాలలో మార్గశిరం తనకెంతో...
News

ఎస్వీయూలో బైబిల్ బోధిస్తున్న ప్రొఫెసర్

* అన్యమత ప్రచారంపై భజరంగ్ దళ్ ఆందోళన తిరుపతిలో శ్రీవారి పాదాల చెంత విద్యార్థులకు పాఠాలు చెప్పి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ప్రొఫెసర్ ఏకంగా బైబిల్ చేత బట్టి అన్యమత ప్రచారం నిర్వహించడం కలకలం రేపింది. అంతేగాక తమ మతంలో చేరాల్సిందిగా...
News

ధనుర్మాస ప్రచార వాహనాలు ప్రారంభం

ధనుర్మాసం ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ప్రచార వాహనాలను శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు...
News

భారత టీవీ ఛానళ్లను నిషేధించండి : బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులో పిటిషన్

ప్రభుత్వంపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయంటూ భారత టీవీ ఛానళ్లను నిషేధించాలంటూ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టులో ఓ న్యాయవాది పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి బంగ్లాదేశ్ మీడియాలో పలు కథనాలు ప్రచురితం అయ్యాయి. భారత్‌లో బంగ్లాదేశ్ గురించి కొన్ని ఛానళ్లు తప్పుడు ప్రచారం...
1 1,189 1,190 1,191 1,192 1,193 3,076
Page 1191 of 3076