News

ArticlesNews

జాతీయ సమైక్యతా జ్యోతి, స్వరాజ్య ఖ్యాతి ‘‘సుబ్రహ్మణ్య భారతి’’

( డిసెంబరు 11 - సుబ్రహ్మణ్య భారతి జయంతి ) అక్షరాన్నీ, అలజడినీ సమంగా ప్రేమించిన కవి సుబ్రహ్మణ్య భారతి. అందుకు ఆయన పేరు చివర ఉన్న ‘భారతి’ నిదర్శనం. ఆయన జీవించింది 39 సంవత్సరాలే అయినా అటు స్వరాజ్య సంగ్రామంలోనూ...
ArticlesNews

విశిష్ట వ్యక్తిత్వ వికాసానికి గీతాధ్యయనం

( డిసెంబర్‌ 11 ‌- గీతా జయంతి ) శ్రీ‌మద్భగవద్గీత సాక్షాత్తూ భగవంతుని దివ్యవాణి. సకల వేదసారం. సార్వకాలిక, సార్వజనీన విశిష్ట గ్రంథం. వ్యక్తిత్వ వికాసానికి నిలువెత్తు నిదర్శనం. ధృతరాష్ట్రుడు, సంజయుడు, అర్జునుడిని పాత్రలుగా చేసుకొని పరమాత్మ ప్రవచించిన వేదాంతసార విజ్ఞాన...
News

మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే పాలన సాగాలి : జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్

మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే దేశంలో పరిపాలన జరగాలని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి పౌరస్మృతి విషయంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యూనిఫాం సివిల్ కోడ్...
News

ఆధ్యాత్మికంగా విశాఖకు గుర్తింపు

విశాఖ ప్రాంతానికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో విశిష్టత ఉందని ఆధ్యాత్మిక ఆచార్యులు త్రిదండి చినజీయర్‌ స్వామి అన్నారు. గీతా జయంతి వేడుకల ప్రారంభ సభలో ఆయన అనుగ్రహ భాషణం చేస్తూ విశాఖ ప్రాంత వైభవాన్ని వివరించారు. సాక్షాత్‌ ద్వయ రూపంలో శ్రీ...
News

మహాకుంభ మేళాకి 13 వేల ప్రత్యేక రైళ్లు : ప్రభుత్వం ప్రకటన

మహా కుంభమేళా సందర్భంగా భక్తుల సౌకర్యార్థం భారతీయ రైల్వే వివిధ ప్రాంతాల నుంచి మహా కుంభమేళాకు దాదాపు 13,000 రైళ్లను నడపనున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వీటిల్లో 3,000 ప్రత్యేక రైళ్లు ఉంటాయని స్పష్టం చేశారు. మెగా...
News

పరమాత్మే సకల జనబంధువు

కుటుంబంలో బంధువులెవరూ మనల్ని రక్షించలేరని, సకల జనులకు పరమాత్మే బంధువని త్రిదండి అహోబిల రామానుజ జీయర్‌ స్వామి అన్నారు.తూర్పు గోదావరి జిల్లా రాజవోలు గాయత్రీ నగర్‌ రామాలయం వద్ద త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామి మంగళాశాసనాలతో ఆయన శ్రీమద్భాగవత సప్తాహం నిర్వహిస్తున్న...
News

సమానత్వమే అన్నమయ్య ఆకాంక్ష

సమాజంలో సాంఘిక సమానత్వమే అన్నమయ్య ఆకాంక్ష అని, ఆ మేరకే ఆయన రచనలు సాగించారని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి తెలిపారు. ఈ నెల 6వ తేదీన వేలాదిమంది భక్తులతో ఆయన తలపెట్టిన తిరుమల మహాపాదయాత్ర రేణిగుంట– కడప మార్గంలోని కుక్కలదొడ్డికి...
News

సరిహద్దు భద్రతకు యాంటీ–డ్రోన్‌ యూనిట్‌

దేశ సరిహద్దులను శత్రుదుర్భేద్యంగా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చెప్పారు. సరిహద్దుల్లో సమగ్ర యాంటీ–డ్రోన్‌ యూనిట్‌ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. శత్రుదేశాల నుంచి డ్రోన్లు, మానవ రహిత వైమానిక వాహనాల ముప్పు పెరుగుతోందని అన్నారు. రాబోయే...
1 1,178 1,179 1,180 1,181 1,182 3,077
Page 1180 of 3077