News

ArticlesNews

భారత్‌ అమ్ములపొదిలో వోరోనెజ్‌ రక్షణ కవచం

గగనతల రక్షణలో భారత్‌ అమ్ములపొదిలో సరికొత్త కవచం చేరనుంది. రష్యాకు చెందిన అల్మాజ్‌-యాంటీ సంస్థ అభివృద్ధి చేసిన ‘వోరోనెజ్‌ రాడార్‌’ వ్యవస్థ అందుబాటులోకి వస్తే.. శత్రువులు ప్రయోగించే బాలిస్టిక్‌ క్షిపణులను 8 వేల కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించే సామర్థ్యం మన...
News

హనుమ చరిత్ర వినడం శుభం

సీతారాముల చరిత్ర ఉన్నంత కాలం హనుమంతుని శ్మరణ, చరిత్ర ఉంటుంది. అది హనుమంతునికి శ్రీరాముడు ఇచ్చిన వరం. సీతారాముల పారాయణం జరిగే ప్రతి చోటా ఉండి భక్తులను కాపాడాలని శ్రీరామ చంద్రుడు ఆంజనేయునికి ఉపదేశించారు. హనుమంతుడు చిరంజీవి. హనుమంతుని చరిత్ర వినడం,...
News

శంబర పోలమాంబ జాతర ఏర్పాట్లు

ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతి గాంచిన శంబర పోలమాంబ జాతరను రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ తెలిపారు. పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో శంబర జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...
News

భద్రాచలంలో ఈ నెల 31 నుంచి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల నిర్వహణకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఈ నెల 31 నుంచి ఉత్సవాలు ప్రారంభం అవుతాయని ఈవో రమాదేవి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.జనవరి 10న ఉదయం 5 నుంచి 6 గంటల...
News

మధ్యప్రదేశ్‌లో గీతా పారాయణం.. గిన్నిస్‌లో చోటు

భోపాల్, ఉజ్జయినిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గీతా పారాయణానికి ప్రపంచ గిన్నిస్ రికార్డు లభించింది. లాల్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హాజరయ్యారు. గీతా జయంతిని పురస్కరించుకొని ఈ గీతా పారాయణానికి సుమారు 5...
News

హిందువులపై దాడికి పాల్పడిన వారిపై చర్యకు బంగ్లా హామీ

బంగ్లాదేశ్‌లో హిందువులతో సహా మైనారిటీలపై హింసకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామని బంగ్లాదేశ్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ పార్లమెంటు ప్యానెల్‌కు తెలిపారు. ఇటీవల ఢాకాను సందర్శించి, మధ్యంతర ప్రభుత్వానికి భారతదేశ ఆందోళనలను వ్యక్తం చేసిన మిస్రీ, బంగ్లాదేశ్...
News

ఏడేళ్ళ బాలిక రేప్ కేసులో ఫరీన్ అహ్మద్‌కు 20ఏళ్ళ జైలుశిక్ష

ట్రాన్స్‌జెండర్‌ ముసుగులో ఏడేళ్ళ బాలికను రేప్ చేసిన ఫరీన్ అహ్మద్ అనే దుర్మార్గుడికి న్యాయస్థానం 20ఏళ్ళ కఠిన కారాగార శిక్ష, రూ.12వేల జరిమానా విధించింది. ఉత్తరప్రదేశ్‌లో రెండేళ్ళ క్రితం జరిగిన అత్యాచారం కేసులో న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. బరేలీ జిల్లాకు చెందిన...
News

విశాఖలో ఆర్గానిక్ మేళా

ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి సేంద్రియ ఉత్పత్తులను దైనందిన జీవన విధానంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా వుందని మాజీ ఎమ్మెల్సీ బీజేపీ సీనియర్ నేత పి.వి.ఎన్ మాధవ పిలుపునిచ్చారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల...
1 1,172 1,173 1,174 1,175 1,176 3,077
Page 1174 of 3077