బంగ్లాదేశ్ ఉదంతంలో పౌర సమాజం స్పందించాలి
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అరాచకాలకి వ్యతిరేకంగా యావత్ భారతీయ సమాజం స్పందించాలని బిజెపి ఏపీ అధికార ప్రతినిధి ఆర్. డి విల్సన్ పిలుపిచ్చారు. కావలి ప్రెస్ క్లబ్ లో పాత్రికేయ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అంచి పాక...







