కశ్మీర్ లోయకు రైళ్ల చుక్చుక్
దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న దిల్లీ-కశ్మీర్ రైలు సర్వీసు ప్రాజెక్టు విషయంలో పెద్ద ముందడుగు పడింది. శ్రీ మాతా వైష్ణోదేవీ ఆలయ పర్వత పాదాల వద్ద కీలకమైన టి-33 సొరంగానికి సంబంధించిన తుది విడత పనులు పూర్తయ్యాయి. దీంతో కాట్రా, రియాసీ జిల్లాల మధ్య...







