News

News

కశ్మీర్‌ లోయకు రైళ్ల చుక్‌చుక్‌

దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న దిల్లీ-కశ్మీర్‌ రైలు సర్వీసు ప్రాజెక్టు విషయంలో పెద్ద ముందడుగు పడింది. శ్రీ మాతా వైష్ణోదేవీ ఆలయ పర్వత పాదాల వద్ద కీలకమైన టి-33 సొరంగానికి సంబంధించిన తుది విడత పనులు పూర్తయ్యాయి. దీంతో కాట్రా, రియాసీ జిల్లాల మధ్య...
News

పోప్‌కి ఋగ్వేదాన్ని బహూకరించిన జన్మభూమి సంపాదకులు

కేరళ జన్మభూమి దిన పత్రిక సంపాదకులు శ్రీకుమార్ పోప్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఋగ్వేదాన్ని పోప్‌కి బహూకరించారు. శ్రీ నారాయణ ధర్మసంఘం ట్రస్ట్ నిర్వహించిన సర్వమత సదస్సు శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నవంబర్ మాసంలో వాటికన్‌లో జరిగింది. పోప్‌కి ఋగ్వేదాన్ని బహూకరించాలని...
News

సేవా భారతి కార్యక్రమాలతో విశ్వగురు స్థానానికి భారత్ : రాజ్ నాథ్ సింగ్

కోవిడ్ మహమ్మారి సమయంలో, ఇతర క్లిష్ట సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న వారికి ఉప శమనం కలిగించేందుకు సేవా భారతి అనేక సేవా కార్యక్రమాలు చేసింది. సేవా భారతి ప్రేరణతో నిస్వార్థంగా చాలా మంది సేవ చేశారు. ఆ వ్యక్తులను మరింత ప్రోత్సహించడానికి...
ArticlesNews

నీడనిస్తున్నావా స్వామీ!

కాకినాడ జిల్లాలోని అన్నవరం రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు ఎండకు ఎండి, వానకు తడిసే పరిస్థితుల నుంచి ఉపశమనం లభించనుంది. స్వామివారి మొదటి ఘాట్‌ రోడ్డు వద్ద రూ.60 లక్షలతో, రత్నగిరిపై తూర్పు రాజగోపురం వద్ద రూ.40 లక్షలతో రాజమండ్రి...
ArticlesNews

హైందవ విద్వేషానికి పరాకాష్ఠ

అక్కడ ముస్లిం అతివాదులు అన్ని హద్దులూ మీరిపోయారు. ఆలయాలపై దాడులు, ఆడపిల్లలపై అత్యాచారాలు, మగపిల్లలు మతదూషణ చేశారంటూ హత్యలు, లూటీలు, దహనాలూ ఇదీ బాంగ్లాదేశ్‌లోని హిందువుల పరిస్థితి. హిందువులను మాత్రమే కాక ఇతర మైనార్టీలైన బౌద్ధులు, క్రైస్తవులపై కూడా దాడులు జరుగుతున్నాయి....
News

అన్నమయ్య గృహాన్ని పునర్నిర్మించాలి

తిరుమలలో కూల్చివేసిన అన్నమయ్య గృహాన్ని పునర్నిర్మించాలని, అన్నమయ్య, హనుమంతుని విగ్రహాలను ఏర్పాటు చేయాలని అన్నమయ్య జానపద కళాక్షేత్రం పీఠాధిపతి విజయ శంకరస్వామి డిమాండ్‌ చేశారు. తిరుపతిలోని మంగళం బీటీఆర్‌ కాలనీలోని అన్నమయ్య కళాక్షేత్రం నుంచి టీటీడీ పరిపాలన భవనం వద్దకు వందలాది...
News

భూమిని ఢీకొట్టబోతున్న ఆస్టరాయిడ్​

అంతరిక్షంలో తిరుగుతున్న ఒక భారీ ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఆ ఆస్టరాయిడ్ ఢీకొంటే దారుణమైన ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ ఆస్టరాయిడ్ పై ఇస్రో పరిశోధన...
News

కనులపండువగా శోభాయాత్ర

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ పురవీధుల్లో హనుమాన్‌ శోభాయాత్ర కనులపండువగా సాగింది. 40 రోజులుగా దీక్షలో ఉన్న స్వాములు ముందుగా గుంతకల్లు మండల పరిధిలోని ఎన్‌.తిమ్మాపురం గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద భక్తిశ్రద్ధలతో ఇరుముడి ధరించారు. అనంతరం ర్యాలీగా పట్టణంలోని...
1 1,168 1,169 1,170 1,171 1,172 3,077
Page 1170 of 3077