ఆలయ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు
దేవాలయ భూములు ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవదాయ శాఖ ఏసీ ఎం పానకాలరావు హెచ్చరించారు. ప్రకాశం జిల్లా పామూరులో సర్వేనంబర్ 329/2,3, 442/1,2,3 లలోని మదన వేణుగోపాలస్వామి, వల్లీసమేత భుజంగేశ్వరస్వామి దేవాలయ భూముల్లో ఆక్రమణలను ఆయన ఈఓ శ్రీగిరిరాజు...







