ఢిల్లీ హైకోర్టు ఒక విచిత్రమైన కేసు కొట్టేసింది. ఎర్రకోట మా సొంతం, దాన్ని మాకు తిరిగి ఇచ్చేయాలంటూ మొగల్ నవాబుల వారసురాలు వేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఆఖరి మొగల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ 2 మునిమనవడి భార్య సుల్తానా...
( డిసెంబరు 16 - బోయి భీమన్న వర్ధంతి ) మానవజాతి పురోగమనానికి జ్ఞానం ఎంత ఆవశ్యకమో కొన్ని దశాబ్దాల క్రితమే గుర్తించిన కవి బోయి భీమన్న. ‘జనం వైజ్ఞానికంగా ఎదగటానికి నిరంతరం కృషి చేసేవాడే కవి’ అన్నది ఆయన నిశ్చితాభిప్రాయం....
( డిసెంబరు 16 - విజయ్ దివస్ ) పాకిస్తాన్పై 1971లో నిర్ణయాత్మక విజయానికి గుర్తుగా డిసెంబర్ 16న భారతదేశంలో విజయదినోత్సవం జరుపుకుంటారు. పాకిస్తాన్ శక్తి, సైన్యం యొక్క దురాగతాలకు వ్యతిరేకంగా తూర్పు పాకిస్తాన్ ప్రజలకు మద్దతు ఇవ్వడం ద్వారా బంగ్లాదేశ్...
మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్లో గీతా జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన గీతా పారయణ కార్యక్రమం ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ కార్యక్రమంలో దాదాపు ఏడు వేల మంది పాల్గొన్నారు. 7 వేల మందికి పైగా ఆచార్యులు, భక్తులు కలిసి గీతా...
వక్ఫ్ ఆగడాలు మితిమీరి పోతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లోని దేవాలయాలు, రైతుల భూములు తమవేనంటూ ఏకపక్ష నిర్ణయాలు ప్రకటిస్తోంది. దీంతో యావత్ సమాజం వక్ఫ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పూణె నగరంలో వక్ఫ్ కారణంగా 135 కుటుంబాలు...
దేశంలో ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంటుంది. యూపీలోని ప్రయాగ్రాజ్లోగల గంగా, యమున, సరస్వతుల సంగమాన ఈ మహోత్తర కార్యక్రమం జరగనుంది. జనవరి 13 నుండి జరిగే కుంభమేళాకు పెద్ద ఎత్తున భక్తజనం తరలిరానున్నారు. కుంభమేళాకు హాజరయ్యేవారు సమీపంలోని కొన్ని...
వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతిస్తామని తితిదే శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ తితిదే పలు...