News

ArticlesNews

తీర్థయాత్రా స్థలంగా సంభాల్‌..

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో పురాతన శివాలయంతో పాటు మెట్లబావి మొదలైనవి బయటపడిన దరిమిలా యూపీలోని యోగీ సర్కారు సంభాల్‌ను తీర్థయాత్రా స్థలంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకు సంబంధించిన పనులను ముమ్మరం చేసింది. పాలరాతి నిర్మాణాలు సంభాల్‌లో షాహీ జామా మసీదు సర్వే...
News

శ్యామ్ బెనగల్‌కి శ్రద్ధాంజలి ఘటించిన ఆరెస్సెస్

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్యామ్ బెన‌గ‌ల్ మృతికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శ్రద్ధాంజలి ఘటించింది. ఈ మేరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే ఓ ప్రకటన విడుదల చేశారు. భారతీయ చలన చిత్ర దర్శకత్వానికి విలక్షణ సంతకం బెనగల్...
News

బంగ్లాదేశీ చొరబాటుదారులపై ఢిల్లీ పోలీసుల కొరడా

సరైన పత్రాలు లేకుండా అక్రమంగా భారత్‌లో చొరబడిన బంగ్లాదేశీయులపై ఢిల్లీ పోలీసులు కొరడా ఝుళిపించారు. డిసెంబర్ 21 సాయంత్రం నుంచి చేపట్టిన 12గంటల ఆపరేషన్‌లో 175కు పైగా వ్యక్తులు సరైన పత్రాలు లేకుండా భారత్‌లో నివసిస్తున్నారని గుర్తించారు. దేశ రాజధానిలో నివసిస్తున్న...
News

శ్రీ శంబర పోలమాంబ జాతర

రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గిరిజన జాతరగా గుర్తింపు పొంది, ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన శ్రీ శంబర పోలమాంబ జాతర వచ్చే నెల 27,28,29 తేదీలలో జరగునుంది. ఈ జాతరలో భాగంగా తొలి ఘట్టమైన శ్రీ పెదపోలమాంబ అమ్మవారి సనప చాటింపు నిర్వహించి ఈనెల...
News

రాష్ట్ర స్థాయి పండుగ అరసవిల్లి రథసప్తమి

శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానం రథసప్తమి రాష్ట్ర పండుగ వేడుకలు కోలాహలంగా జరిపి రాష్ట్ర స్థాయి పండుగలా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే అరసవిల్లి రథసప్తమి...
ArticlesNews

బాంగ్లా హిందువులకు మంచిరోజులు రానున్నాయా?

బాంగ్లాదేశ్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు భారత్‌లో అత్యంత ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఇస్లామిక్‌ అతివాదులు, తీవ్రవాదులు తెగబడి హిందువులపై జరుపుతున్న హింస, ఆలయాల విధ్వంసం పట్ల మానవ హక్కుల కార్యకర్తలుగా చెప్పుకునే వారు, ఉదారవాదులు, వామపక్షవాదుల కళ్లకు కనిపించకపోవడం సర్వసాధారణమే అయినా,...
News

భారత్ మయన్నార్ సరిహద్దుల్లో జనాభా మ్యాపింగ్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా

ఈశాన్య భారతంలో మిజోరాం, మణిపుర్, నాగాలాండ్ సరిహద్దుల వద్ద జనాభా మ్యాపింగ్ చేయాలని కేంద్ర హో మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. భారత్, మయన్నార్ సరిహద్దుల్లో జనాభా మ్యాపింగ్ పూర్తి చేసి కంచె నిర్మాణం పూర్తి చేయాల్సి ఉందని షా వెల్లడించారు....
News

పాక్‌లో అల్లర్లు..25 మంది పౌరులకు సైన్యం జైలు శిక్ష

పాకిస్థాన్ మిలటరీ కోర్టు 25 మంది పౌరులకు జైలు శిక్ష విధించింది. గత ఏడాది మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను అరెస్టు చేయడంతో నిరసనలు చేపట్టిన వీరు సైనిక స్థావరాలపై దాడి చేయడమే అందుకు కారణం. దీంతో తాజాగా పౌరులకు...
1 1,150 1,151 1,152 1,153 1,154 3,077
Page 1152 of 3077