News

News

రైలు పట్టాలపై అడ్డంకులు…యూపీలో తప్పిన ముప్పు

రైలు పట్టాల మధ్య ఓ ఖాళీసిలిండర్, ఓ భారీ లోహపు వస్తువు ఉన్న వేర్వేరు ఘటనల్ని రైల్వే సిబ్బంది సకాలంలో గుర్తించడంతో ఉత్తరప్రదేశ్ లో రెండు పెద్ద ప్రమా దాలు తప్పాయి. కాన్పుర్ లో ని బర్రాజ్పుర్ రైల్వే స్టేషన్ సమీపంలో...
News

శ్రీకాళహస్తిలో అమెరికన్ల రాహు కేతు పూజలు

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిశ్వర ఆలయంలో తెలుగింటి సంప్రదాయాలు ఉట్టిపడేలా కట్టుబొట్టుతో అమెరికాకు చెందిన భక్తులు ఆకట్టుకున్నారు. పెంచలకోన సమీపంలోని కరుణామయి ఆశ్రమ నిర్వాహకురాలు విజయేశ్వరీదేవితో పాటు 70 మంది విదేశీ భక్తులు శుక్రవారం శ్రీకాళహస్తీశ్వరాలయ దర్శనార్థం వచ్చారు. వీరికి ఆలయ అధికారులు...
News

కుంభమేళాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆలిండియా ముస్లిం జమాత్‌ అధ్యక్షుడు

మహాకుంభమేళా జరిగే ప్రాంతం వైపు ముస్లింలు వెళ్లొద్దని ఇటీవల ఆదేశాలిచ్చిన బరేల్వీ తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని త్రివేణి సంగమంలో పుష్కరానికి ఒకసారి జరిగే మహా కుంభమేళా వేడుకలో ముస్లింల మతమార్పిడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆలిండియా ముస్లిం జమాత్‌ అధ్యక్షుడు...
News

వైకుంఠ ద్వార దర్శనం.. సామాన్య భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు

వైకుంఠ ద్వార దర్శన సర్వదర్శనం టికెట్ కౌంటర్లలో జరుగుతున్న ఏర్పాట్లను తిరుపతిలో టిటిడి ఛైర్మన్ బి.ఆర్.నాయుడు పరిశీలించారు. జనవరి 10నుంచి 19వతేదీ వరకు తిరుమలలో వైకుంఠ ద్వారాలను తెరిచి ఉంచనుంది టిటిడి.తిరుపతిలో 9వతేదీ ఉదయం 5.30గంటలకు కౌంటర్ల ద్వారా టోకెన్లను జారీ...
News

భారతీయ వివాహ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం

భారతీయ వివాహ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. ఇక్కడి ఆదర్శ జీవన విధానమే అందుకు కారణమన్నారు. విజయవాడ ఋషి పీఠం, భారతీయ సనాతన ధర్మవేదిక ఆధ్వ ర్యంలో విజయవాడ దుర్గాపురంలోని ఘంట సాల వెంకటేశ్వరరావు...
News

రాముడే ధర్మం ధర్మమే అమ్మ : కొండవీటి జ్యోతిరమ్మయి మాతాజీ

రాముడే ధర్మం. ధర్మమే అమ్మ. తల్లి పిల్లలకు భక్తిని నేర్పించడం మన సంప్రదాయం. కానీ ఇవాళ స్త్రీమూర్తులు శాస్త్రాలు, వేదాలు నేర్చుకోవడం నిషేధంగా భావిస్తున్నారు. మన స్త్రీమూర్తులు ఝాన్సీ లక్ష్మిగా, జిజాబాయిగా తయారవాలంటే వేదాలు శాస్త్రాలు నేర్చుకోవాలి, అప్పుడే ఆలయాలను ప్రభుత్వాల...
NewsProgramms

దేవాలయాలు సశక్తం కావాలి : మిలింద్ శ్రీకాంత్ పరాండేజీ

అఖిల భారతీయ స్థాయిలో ఈ కార్యక్రమానికి ప్రారంభం ఆంధ్రప్రదేశ్‌ నుంచి చేసాం. దేవాలయాలను హిందూ సమాజానికి రాష్ట్రప్రభుత్వాలు అప్పగించాలంటే ఆ మేరకు హిందూ సమాజం సిద్ధపడాలి, రాష్ట్రప్రభుత్వాలు కూడా ఆ దిశగా ఆలోచించాలని విహెచ్‌పి అఖిల భారత సంఘటనా ప్రధాన కార్యదర్శి...
News

ప్రజలకు, పర్యావరణానికి సేవయే భారతమాతకు ఆరాధన : మోహన్ భగవత్

భారత్ భూమిలో జన్మించిన ప్రతి వ్యక్తిలో సేవ అనేది సహజ సంస్కారం అని చెబుతూ భారత్ మాతను పూజించడం అంటే భారతదేశంలో నివసించే ప్రజలు, భూమి, అడవులు, నీరు, జంతువులకు సేవ చేయడం, రక్షించడం అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)...
1 1,120 1,121 1,122 1,123 1,124 3,077
Page 1122 of 3077