News

News

శబరిమల ఎయిర్‌పోర్ట్ నిర్మాణం

రళలోని శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశ వ్యాప్తంగా అయ్యప్ప భక్తులు శబరిమలకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. అయితే అయ్యప్ప భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు శబరిమల సమీపంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు ప్రతిపాదన ఎప్పటినుంచో...
News

సంభల్‌ మసీదులో ఆలయం అసలు నిజాలు బయటపెట్టిన అడ్వొకేట్ కమిషనర్‌

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంభల్‌ మసీదులో సర్వేలో సంచలనం విషయాలు బయటపడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లోని సంభల్‌ జామా మసీదులో ఆలయం ఉందన్న అడ్వొకేట్‌ కమిషనర్‌ నివేదిక కలకలం రేపుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్థానిక కోర్టులో సర్వే నివేదికను సమర్పించారు. సంభల్ మసీదు...
News

వృద్ధులు, దివ్యాంగులు ఇకపై నేరుగా శ్రీలక్ష్మీ నరసింహుడిని దర్శించుకునే భాగ్యం

తెలంగాణ తిరుపతిగా పేరుందిన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆలయానికి రోజురోజుకు భక్తుల తాకిడి ఎక్కువ అవుతోంది. స్వయంభు శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనానికి సాధారణ రోజుల్లో 40వేల మంది, ఆదివారం సెలవు దినాల్లో 60 వేల మందిపైగా భక్తులు వస్తున్నారు. దీంతో యాదిగిరి...
ArticlesNews

అమ్మకు ప్రతిరూపం ప్రకృతి

ప్రకృతిలో ఏ రుతువుకారుతువు అందాలను ఆరబోస్తుంది. శరదృతువులోని వెన్నెల మంచు దుప్పటి కప్పినట్టు, పచ్చని చేమంతులు సిగ్గుల మొగ్గలైనట్టు హేమంతం కనువిందు చేస్తుంది. మెలికలు తిరిగే వాగువంకలు వన్నెలు చిందిస్తాయి. పచ్చని చేల పావడకట్టి, బొండుమల్లెలు కొప్పున పెట్టి వచ్చే దొరసాని...
News

ఆప్ హయాంలో 24 ఆలయాల కూల్చివేత.

ప్రార్థనా మందిరాల కూల్చివేతకు బీజేపీ ఆదేశాలిచ్చిందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఇటీవల చేసిన ఆరోపణలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. 'ఆమ్ ఆద్మీ పార్టీ' ప్రభుత్వం 2016-2023 మధ్య 24 ఆలయాలను కూల్చేసిందని ప్రత్యారోపణ చేసింది. ఆలయాలను కూల్చేందుకు కేజ్రీవాల్ "ఫత్వాలు'' జారీ...
ArticlesNews

ప్రయాగ్‌రాజ్‌ను తీర్థరాజం అని ఎందుకంటారు?

జనవరి 13 నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరగనుంది. ఈ నేపధ్యంలో ప్రయాగ్‌రాజ్‌లో సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీంతో నగరంలోని ప్రతీవీధి కొత్త కళను సంతరించుకుంది. కుంభమేళాకు తరలివచ్చే భక్తులకు స్వాగతం పలికేందుకు అన్ని శాఖలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. కుంభమేళా...
News

పాస్టర్లకు చుక్కలు చూపిన గ్రామం… దెబ్బకు పరార్

క్రైస్తవ మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ యావత్ గ్రామం వీధిలోకి వచ్చి నిరసన తెలిపిన ఘటన కర్నూలు జిల్లా నందవరంలో చోటుచేసుకుంది.నందవరం మండలం జగ్గాపురం గ్రామంలో హిందువులు ఉండే ఇళ్ల మధ్య అనుమతి లేకుండా కొందరు పాస్టర్లు అన్యమత ప్రచారం చేస్తుండగా స్థానిక గ్రామస్థులు...
News

10వ శతాబ్దం నాటి శాసనం లభ్యం

తమిళనాడులోని పుదుకోట జిల్లా ఇల్లూపూర్‌ తాలూకా పిలిప్పట్టి గ్రామంలో చోళుల కాలం నాటి శిలాశాసనం బయల్పడింది. మూడు వైపులా తమిళంలో అక్షరాలున్న శాసనాన్ని ఓ వ్యవసాయ క్షేత్రంలో గుర్తించినట్లు పురావస్తుశాఖ డైరెక్టరేట్‌ అధికారులు తెలిపారు. ఇది 10వ శతాబ్దానికి చెందినదని వారు...
1 1,121 1,122 1,123 1,124 1,125 3,077
Page 1123 of 3077