కాశినాయన క్షేత్రానికి మహర్దశ
ఆధ్యాత్మిక నిలయంగా భాసిల్లుతున్న జ్యోతిక్షేత్రానికి త్వరలో మహర్దశ పట్టనుంది. ఆటంకంగా ఉన్న అటవీశాఖ అనుమతులు తొలగిపోనున్నాయి. కాశినాయన క్షేత్రానికి అవసరమైన మూడు హెక్టార్ల స్థలాన్ని కేటాయించడానికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. భాకరాపేట- బద్వేలు రహదారి విస్తరణకు మార్గం సుగమమవుతోంది. కలివికోడి పేరిట...







