గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఛత్తీస్గఢ్లోని బైగా గిరిజనుల బృందం
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ‘పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్’లో ఒకటైన బైగా గిరిజన తెగకు చెందిన ఆరుగురు వ్యక్తులకు అరుదైన అవకాశం దక్కింది. జనవరి 26న గణతంత్ర దినాన న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్లో జరిగే వేడుకలకు హాజరయ్యే అవకాశం వారికి లభించింది. ఛత్తీస్గఢ్లో కబీర్ధామ్...







