News

News

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఛత్తీస్‌గఢ్‌లోని బైగా గిరిజనుల బృందం

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని ‘పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్‌’లో ఒకటైన బైగా గిరిజన తెగకు చెందిన ఆరుగురు వ్యక్తులకు అరుదైన అవకాశం దక్కింది. జనవరి 26న గణతంత్ర దినాన న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగే వేడుకలకు హాజరయ్యే అవకాశం వారికి లభించింది. ఛత్తీస్‌గఢ్‌లో కబీర్‌ధామ్...
News

మహాకుంభమేళాలో టర్కీ పర్యాటకురాలి తాదాత్మ్యత

మహాకుంభమేళా ఘనత, ఆధ్యాత్మికత ప్రపంచ పర్యాటకుల దృష్టిని సైతం ఆకర్షిస్తున్నాయి. గంగానదికి 12ఏళ్ళకు ఒకసారి జరిగే కుంభమేళాలో పాల్గొనడానికి విదేశీయులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. కుంభమేళాను కేవలం వినోదంగా పరిగణించకుండా, దానిలోని ఆధ్యాత్మిక వైభవాన్ని అర్ధం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలా,...
News

మోకాళ్ళపై తిరుమల మెట్లెక్కిన క్రికెటర్

భారత క్రికెటర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి, తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాలిన‌డ‌క‌న కొండ‌పైకి వెళ్లిన నితీశ్ కుమార్ రెడ్డి, మోకాళ్ళ పర్వతం వద్ద మోకాళ్లపై మెట్లు ఎక్కాడు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించాడు. మోకాళ్ళ పై తిరుమల...
News

మహా కుంభమేళా : జనవరి 18న శ్రీవారి కళ్యాణోత్సవం

మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్ లో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో జనవరి 18న కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ గుణ భూషణ్ రెడ్డి కళ్యాణోత్సవం ఏర్పాట్లు చేస్తున్నారు....
News

రామ్‌లల్లాను చెక్కిన పరికరాలు చూపిన శిల్పి

అయోధ్యలో శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్రంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగి ఏడాది గడిచిన సందర్భంగా ఇవాళ ఉత్సవం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని శిల్పి అరుణ్ యోగిరాజ్, శ్రీరాముడి మూర్తిని చెక్కడానికి తాను ఉపయోగించిన పరికరాలను ప్రదర్శించారు. అరుణ్ యోగిరాజ్ తన స్టూడియోలో ప్రదర్శనకు...
News

నలుగురు పిల్లల్ని కంటే లక్ష నజరానా

మధ్యప్రదేశ్ ప్రభుత్వ సంస్థ పరశురామ్ కల్యాణ్ బోర్డు కీలక ప్రకటన చేసింది. బ్రాహ్మణ కమ్యూనిటీని పెంచుకునేందుకు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిచ్చింది. కనీసం నలుగురు పిల్లల్ని కనే బ్రాహ్మణ కుటుంబాలకు లక్ష నజరానా ఇస్తామని బోర్డు ప్రకటించింది. భోపాల్‌లో జరిగిన...
ArticlesNews

నిమ్నవర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులు ఏనుగు పట్టాభిరామిరెడ్డి

( జనవరి 17 - ఏనుగు పట్టాభిరామిరెడ్డి వర్ధంతి ) నెల్లూరు జిల్లా యావత్తు మరిచి పోలేని వ్యక్తి ఏనుగు పట్టాభిరామిరెడ్డి దళితుల అభ్యున్నతి కోసం ఆయన తన జీవితాన్ని పణంగా పెట్టి సేవలు చేశారు. తన సంపాదనను, ఆస్తిని, జీవితాన్ని...
News

కాశీ విశ్వనాథ ఆలయం దగ్గర చట్టవిరుద్ధంగా మాంసం అమ్ముతున్న 15 దుకాణదారులపై కేసు

ఉత్తరప్రదేశ్‌లో కాశీ విశ్వనాథ ఆలయం చుట్టూ 2 కిలోమీటర్ల వ్యాసార్ధం పరిధిలో మాంసం విక్రయిస్తున్న 15మంది దుకాణదారులపై వారణాసి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఆ ప్రాంతంలో మాంసాహారం విక్రయించడం నిషేధమంటూ సదరు దుకాణదారులకు గతంలో నోటీసులు ఇచ్చామని అధికారులు చెప్పారు....
1 1,100 1,101 1,102 1,103 1,104 3,077
Page 1102 of 3077