News

News

క్రైస్తవం నుంచి 50 కుటుంబాలు ఘర్‌వాపసీ

ఉత్తరప్రదేశ్‌ అలీగఢ్‌ ప్రాంతంలోని లాఢౌలీ గ్రామంలో 50 కుటుంబాలు సనాతన ధర్మంలోకి తిరిగి వచ్చాయి. గతంలో క్రైస్తవంలోకి మతం మారిన ఆ కుటుంబాలు జనవరి 12న తిరిగి స్వధర్మంలోకి చేరుకున్నాయి. ఆ కుటుంబాలలోని వారు గతంలో ప్రేయర్ మీటింగ్‌లకు హాజరవుతూ క్రైస్తవం...
News

సంక్రాంతి రోజుల్లో లింగరాజస్వామి ఆలయంలో ఆగిపోయిన పూజలు

ఒడిషా భువనేశ్వర్‌లోని ప్రఖ్యాత లింగరాజస్వామి దేవాలయంలో సేవాయత్‌లలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ కారణంగా స్వామికి సోమవారం అంటే భోగి పండుగ రోజు నుంచీ పూజలు, నైవేద్యాలు నిలిచిపోయాయి. బడూ నిజోగ్, మహాసువారా నిజోగ్ సేవాయత్‌ల (సేవకుల) మధ్య మకర సంక్రాంతి...
ArticlesNews

హిందూధర్మంపై కమ్మీల దాడి : శబరిమలలో స్త్రీల ప్రవేశం : కొన్ని నిజాలు, కొన్ని ప్రశ్నలు

రచన: జాజిశర్మ కేరళలోని శబరిమలలో కొలువై ఉన్న అయ్యప్పస్వామి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ భగవంతుడైన అయ్యప్ప నైష్ఠిక బ్రహ్మచారి అయిన కారణం చేత పదేళ్ళ నుంచి యాభయ్యేళ్ళ వయో పరిమితిలో ఉండే స్త్రీలకు ఆ ఆలయ ప్రవేశం నిషేధం....
News

ఇస్రో ఖాతాలో మరో ఘనత: ‘డాకింగ్‌’విజయవంతం

ఇస్రో చేపట్టిన రెండు ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియ విజయవంతమైంది. మూడు సార్లు వాయిదా పడిన ఈ ప్రక్రియను ఇస్రో నేడు పూర్తి చేసింది. స్పేడెక్స్ ప్రయోగంలో భాగంగా గత ఏడాది డిసెంబర్ 31న రెండు ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపింది. శ్రీహరికోటలోని...
ArticlesNews

1978 శంభల ఘర్షణల్లో బాధితులకు 47ఏళ్ళ తర్వాత న్యాయం

యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మూడు హిందూ కుటుంబాలకు న్యాయం చేసింది. 1978 హిందూ వ్యతిరేక ఘర్షణల్లో నిరాశ్రయులైన శంభల వాసులకు వారి భూమిని తిరిగి వెనక్కు ఇప్పించింది. ఆనాటి ఘర్షణల్లో బాధితులు తమ కుటుంబ సభ్యులను భౌతికంగా కోల్పోయారు,...
News

బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ను దూషించే ప్రయత్నంలో భారత్‌పైనే యుద్ధం ప్రకటించిన రాహుల్

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మంగళవారం నాడు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై మళ్ళీ తాజాగా ఆరోపణలు చేసారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ దేశంలోని దాదాపు ప్రతీ జాతీయ సంస్థనూ ఆక్రమించేసుకున్నాయని ఆరోపించారు. ఆ క్రమంలో రాహుల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేవలం బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ల...
ArticlesNews

మహాకుంభమేళాలో ఆయుష్‌లా నటిస్తున్న అయూబ్ అలీ పట్టివేత

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. త్రివేణీ సంగమం దగ్గర పవిత్ర స్నానాలు ఆచరించే ఈ పర్వం హిందువులకు పరమ పవిత్రమైనది. అక్కడ ఒక ముస్లిం వ్యక్తి హిందూ పేరుతో తిరుగుతుండగా పట్టుబడ్డాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....
ArticlesNews

హిందువుగా నటిస్తూ హిందూ యువతులను మోసం చేస్తున్న ముస్లిం పట్టివేత

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో హిందూ జాగరణ్ మంచ్ కార్యకర్తలు జాహిద్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. అతను రాహుల్ సింగ్ అనే పేరుతో హిందూ యువతులను మోసగిస్తున్నాడన్నది వారు చేసిన ఆరోపణ. ఇండోర్‌లొని ఒక కెఫేలో ఒక అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా...
1 1,101 1,102 1,103 1,104 1,105 3,077
Page 1103 of 3077