News

News

రేపటి నుంచి విశాఖలో ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు

విశాఖపట్నంలోని ఏయూ ఇంజ నీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 24,25,26 తేదీల్లో ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ, స్వాగత సమితి ప్రధాన కార్యదర్శి పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 25న ఏబీవీపీ...
News

కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో అపచారం

తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆల్బమ్ షూటింగ్ చేయడం కోసం ఏకంగా.. గర్భగుడిలోనే సెట్ వేశారు. దీంతో దర్శనానికి వచ్చిన భక్తులను నిలిపివేసి.. గర్భగుడిలో ప్రైవేట్‌ ఆల్బమ్‌...
ArticlesNews

కుంభమేళాకు భయపడిన బ్రిటీష్‌ పాలకులు.. విప్లవగడ్డగా మారుతుందని..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గల పవిత్ర త్రివేణీ సంగమంలో జరుగుతున్న కుంభమేళాలో కోట్లాదిమంది భక్తులు, స్వామీజీలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అత్యంత భారీగా జరుగుతున్న కుంభమేళాను వీక్షించేందుకు, సనాతన ధర్మం గురించి తెలుసుకునేందుకు లక్షలాదిమంది విదేశీయులు కూడా భారత్‌కు తరలిరావడం విశేషం. కుంభమేళాకు ఘన...
News

సిమెంటుకు హలాల్ ధ్రువీకరణ అవసరమా : సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్

ఇనప కడ్డీలు, సిమెంట్ వంటి ఉత్పత్తులకు హలాల్ ధ్రువీకరణ అవసరమా అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు ఎదుట ప్రశ్న లేవనెత్తారు. ఉత్తరప్రదేశ్ లో హలాల్ ధ్రువీకరణ కలిగిన వస్తువుల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, అమ్మకాలపై నిషేధం విధిస్తూ ఆ...
ArticlesNews

ఒడిషాలో వెలుగు చూసిన పురావస్తు అవశేషాలు

ఒడిషా జాజ్‌పూర్ జిల్లా రత్నగిరిలో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఎఎస్ఐ) జరుపుతున్న తవ్వకాల్లో విలువైన అవశేషాలు లభించాయి. పురాతన బౌద్ధ కళాఖండాలు, ఆ ప్రాంతం ఒకప్పుడు ఒడిషాలో బౌద్ధానికి కేంద్రస్థానంగా రత్నగిరికి ఉన్న ప్రాముఖ్యతను నిలబెట్టాయి. ఎఎస్ఐ కనుగొన్నవాటిలో ఒక...
News

ఆలయ భూముల ఆక్రమించి చర్చి నిర్మాణం

దేవస్థాన భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవదాయ శాఖ రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌(ఆర్‌జేసీ) ఎస్‌.చంద్రశేఖర్‌ ఆజాద్‌ హెచ్చరించారు. ప్రకాశం జిల్లా పామూరు మండల కేంద్రమైన పామూరు–నెల్లూరు రోడ్డులో ఆక్రమణకు గురైన శ్రీవల్లీ భుజంగేశ్వర, మదన వేణుగోపాలస్వామి ఆలయ భూములు,...
1 1,090 1,091 1,092 1,093 1,094 3,077
Page 1092 of 3077