గురూజీగా ప్రసిద్ధి చెందిన శ్రీ మాధవరావు సదాశివ గోల్వాల్కర్ ఆర్ఎస్ఎస్కు రెండవ సర్సంఘచాలక్గా 1940లో బాధ్యత స్వీకరించి 33 సంవత్సరాలపాటు యావత్ భారతదేశం పర్యటించి భారతీయ ఆత్మను...
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో సాధారణ కమర్షియల్ సినిమాల షూటింగ్కు ఇకపై అనుమతులు ఇవ్వబోమని కేరళం ప్రభుత్వం స్పష్టం చేసింది. శబరిమలను సాధారణ సినిమా షూటింగ్ లొకేషన్గా ఉపయోగించేందుకు...
విశాఖపట్నం: పారిశ్రామిక ప్రగతి, కార్మిక సంక్షేమం సమన్వయంతోనే వికసిత్ భారత్–2047 లక్ష్యాన్ని సాకారం చేసుకోగలమని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు....
మదర్సా పేరుతో విరాళాలు సేకరించి వాటిని పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థకు పంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 24 ఏళ్ల యువకుడిని ఉత్తర్ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసింది....
కర్ణాటకలో ప్రభుత్వ ప్రాంగణాలు, ప్రజా ఆస్తుల్లో నిర్వహించే సమావేశాలు, ఊరేగింపులు, వేడుకలు, ఇతర సామూహిక కార్యక్రమాలపై నియంత్రణలు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం ‘కర్ణాటక రెగ్యులేషన్...