రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్-ఆర్ఎస్ఎస్ కు నిబద్ధత కలిగిన కార్యకర్తలు ఉన్నారు. వారు తమ హిందుత్వ సంస్థ సిద్ధాంతం ఎడల మడమ తిప్పని రీతిలో పని చేస్తారు. ఏది ఏమైనా ఆ పంథాను వీడి రారు'. ఇవి ఎవరో విద్యావంతుడు, లేదా...
తమిళుల ఆరాధ్య కవి తిరువళ్లువర్, తిరుక్కురల్ రచయితగా ఆయనకు అక్కడ ఎనలేని గౌరవం ఉంది. తమిళకవిగా, తత్త్వవేత్తగా ఆయనను అక్షరాలా కొలుస్తారు. పెద్దల ఎడల తమ గౌరవాన్ని చాటు కొనడానికి తిరువళ్లువర్ (సాధారణ శకం 4వ శతాబ్దం) విగ్రహానికి పూలదండలు చెన్నై...
వక్ఫ్ (సవరణ) చట్టంపై ఏర్పడిన సంయుక్త పార్లమెంటరీ సంఘానికి, దేశంలోని అన్ని మతాల ధార్మిక ఆస్తుల కోసం ఒకే చట్టం తీసుకురావాలని విశ్వహిందూ పరిషత్ ప్రతిపాదించింది. ముస్లిముల కోసం మాత్రమే కాకుండా, అన్ని మతాలకూ ఆ చట్టం వర్తించాలని సూచించింది. ఆ...
ప్రయాగ రాజ్ వేదికగా మహాకుంభ మేళా అత్యంత వైభవంగా జరుగుతోంది. ఎనిమిది రోజుల వరకు 8 లక్షలకు పైగా మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. అలాగే విదేశీయులు కూడా సనాతన ధర్మం వైపు ఆకర్షితులవుతున్నారు. మరోవైపు వాల్మీకి రామాయణం ఆధారంగా...
బంగ్లాదేశ్ లో హిందువులపై ముస్లిం ఛాందసులు చేస్తున్న దాడులు, అఘాయిత్యాలపై నోబెల్ పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్థి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి హిందువులపై దాడులు చేస్తున్నారని, దేవాలయాలను ధ్వంసం చేస్తున్నారన్నారు. హిందువులు, మైనారిటీల విషయంలో తాత్కాలిక ప్రధాని మహ్మద్...
అయోధ్య రామాలయంలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం దేశంలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు రామ జన్మభూమికి తరలివచ్చారు. కొత్తగా నిర్మించిన ఈ ఆలయంలో గతేడాది జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల...
హిందువుల ఐదు శతాబ్దాల స్వప్నం నెరవేరి అప్పుడే ఏడాది గడిచింది. 2024 జనవరి 22న అయోధ్యలో నిర్మించిన భవ్య రామ మందిర ఆరంభోత్సవాన్ని తలచుకుంటే మది ఉప్పొంగుతుంది. ప్రపంచ దేశాలు ఒళ్లంతా కళ్ళు చేసుకుని వీక్షించిన సుమధుర ఘట్టం అది. బాలరాముడి...
మహాకుంభ మేళాకు సంబంధించిన ఏర్పాట్లు చేయకముందు, చేసిన తర్వాత తీసిన ఫొటోలను షేర్ చేసింది ఇస్రో. ఆ ఫొటోల్లో గతేడాది ఏప్రిల్లో మహాకుంభ్ ప్రాంతం మొత్తం నిర్మానుష్యంగా కనిపించింది. ఇక డిసెంబర్ 22 నాటికి నిర్మాణాలు వెలిశాయి. ఈ నెల 10న...