యువత సాంస్కృతిక పునరుజ్జీవనానికి కృషి చేయాలి : ఉపరాష్ట్రపతి
భారతీయ ప్రాచీన భాషలు, సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన భాధ్యత మనందరిపై ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత విద్యాభవన్లోని నందలాల్ నువాల్ సెంటర్ ఆఫ్ ఇండాలజీ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారతదేశం ఎల్లప్పుడూ శాంతి, సామరస్యం...







