News

ArticlesNews

యువత సాంస్కృతిక పునరుజ్జీవనానికి కృషి చేయాలి : ఉపరాష్ట్రపతి

భారతీయ ప్రాచీన భాషలు, సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన భాధ్యత మనందరిపై ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత విద్యాభవన్లోని నందలాల్ నువాల్ సెంటర్ ఆఫ్ ఇండాలజీ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారతదేశం ఎల్లప్పుడూ శాంతి, సామరస్యం...
ArticlesNews

పరాక్రమానికి ప్రతిరూపం నేతాజీ సుభాష్ చంద్రబోస్

( జనవరి 23 - సుభాష్ చంద్రబోస్ జయంతి ) భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పలువురు నేతలు కీలక పాత్ర పోషించారు. అయితే అటువంటి వారిలో ఒకరైన సుభాష్ చంద్రబోస్ పోషించిన పాత్ర ఎనలేనిది. ఈ రోజు అంటే జనవరి 23...
News

కుంభమేళాకి వచ్చి, నాగసాధువులుగా మారిపోయిన విదేశీ మహిళలు

ఇటలీకి చెందిన ముగ్గురు మహిళలు సీఎం యోగి ఆదిత్యనాథ్ తో సమావేశమయ్యారు. మహా కుంభమేళాలో జరిగిన తమ అనుభవాలను యోగితో పంచుకున్నారు. మహా కుంభమేళా కేవలం మతపరమైనదే కాకుండా, సాంస్కృతిక ధృక్కోణం కూడా ఇమిడి వుందని విదేశీయులు సీఎంతో పేర్కొన్నారు. తమ...
News

యథావిధిగా సర్వదర్శనం టోకెన్లు..

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు గతంలో తరహాలోనే ఈ నెల 23 నుంచి గురువారం ఏ రోజుకారోజు సర్వదర్శనం టోకెన్లను అందించనున్నట్లు తెలిపింది. టోకెన్లను అలిపిరి దగ్గర...
News

ఆప్యాయత, ప్రేమ మీదే స్త్రీ గౌరవం ఆధారపడి వుంటుంది : సాధ్వీ రితింభర

మహిళల ప్రతిష్ఠ గౌరవం, ఆప్యాయత, ప్రేమ మీదే ఆధారపడి వుంటుందని సాధ్వీ రితింభర అన్నారు. అంతే తప్ప ఫ్యాషన్ గా వుంటే రాదన్నారు. మహాకుంభమేళాలో వీహెచ్ పీ శక్తి సమాగమం నిర్వహించింది. ఇందులో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
News

అయోధ్య రామాలయానికి ఏడాది..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నూతన రామాలయానికి నేటితో (జనవరి 22)తో ఒక ఏడాది పూర్తయ్యింది. ఇప్పుడు రామాలయం దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం రామాలయ ప్రాణ ప్రతిష్ఠ వేడుక మొదటి వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా రామ్‌లల్లాను...
News

కోడెదూడకు కృత్రిమ కాలు అమరిక

: కోడెదూడ చెంగుచెంగున గెంతుతుంటే ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. అలాంటిది పుట్టుకతో ఒక కాలు లేకుండా పుట్టిన కోడెదూడను చూసి ఆ రైతు ఎంతో మనోవేదన చెందాడు. ఎలాగైనా దానిని నడిపించాలని...అది గెంతుతుంటే చూడాలని ఆశించాడు. పాలకొల్లులో మూగజీవాలకు కూడా కృత్రిమ...
News

పొలంలో బయటపడిన పురాతన రాతి దేవతా విగ్రహాలు

అన్నమయ్య జిల్లా తంబళపల్లె మండలంలోని కోటకొండలో ఓ రైతు పొలంలో పురాతన రాతి దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. స్థానికుల కథనం మేరకు వివరాలు.. మద్దిరాళ్లపల్లె సమీపంలోని రంగారావు పొలాన్ని వెంకటేష్ కౌలుకు తీసుకున్నాడు. ఆ పొలాన్ని ట్రాక్టర్ తో దున్నించాడు. మరసటి...
1 1,091 1,092 1,093 1,094 1,095 3,077
Page 1093 of 3077