ఆధ్యాత్మిక చైతన్యానికే మహాసభలు
ప్రజల్లో ఆధ్యాత్మిక, ధార్మిక చైతన్యాన్ని కలిగించడం కోసం సభలు మహాసభలు ఏర్పాటు చేస్తున్నట్టు అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులు మాతా పరావిద్యానందగిరి స్వామిని అన్నారు. ఏటా వివిధ ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.కాకినాడ జిల్లా దేవరపల్లిలోని కరుటూరి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న...







