News

News

సంస్కృతంలో సంభాషిస్తున్న విదేశీ స్వాములు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోగల త్రివేణీ సంగమంలో భక్తులు మహాకుంభమేళా స్నానాలను ఆచరిస్తున్నారు. జనవరి 13న మొదలైన కుంభమేళా ఉత్సవం ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకూ కొనసాగనుంది. ఈ ఉత్సవానికి దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీయులు కూడా తరలివస్తున్నారు. వీరిలో స్వామీజీలు కూడా...
News

పాకిస్థాన్‌కు గేట్లు ఎత్తేసిన బంగ్లాదేశ్ : వీసా నిబంధనలు సరళతరం

షేక్ హసీనా ప్రధాని పదవి కోల్పోయిన తరవాత బంగ్లాదేశ్ క్రమంగా పాకిస్థాన్‌కు దగ్గరవుతోంది. షేక్ హసీనా పదవి కోల్పోయిన తరవాత భారత్ ఆమెకు ఆశ్రయం కల్పించింది. దీంతో బంగ్లాదేశ్‌లో యూనస్ నేతృత్వంలో ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం పాకిస్థాన్‌తో వాణిజ్య, పౌర సంబంధాలను...
News

అంతర్జాతీయ టెర్రరిస్టు సంస్థలతో సంబంధాలున్న ఉగ్రవాది జాహెర్ అలీ అరెస్ట్

అస్సాం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఢుబ్రీ జిల్లాలో ఓ కరడుగట్టిన జిహాదీ ఉగ్రవాదిని అరెస్ట్ చేసారు. అతివాద ఇస్లామిస్టు ఉగ్రవాద సంస్థకు చెందిన అతన్ని జాహెర్ అలీగా గుర్తించారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్‌టీఎఫ్ పోలీసులు జనవరి 18 రాత్రి బిలాసిపారా...
ArticlesNews

సంస్కృతి సంప్రదాయం మహాసమ్మేళనం

మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం... సాంస్కృతిక–సామాజిక మేలుకలయిక దాదాపుగా 40కోట్లమంది పుణ్యస్నానాలు... నాగసాధువుల ప్రత్యేక ఆకర్షణ. ప్రయాగ ప్రత్యేకత మకరే యే దివానాథే వృషగే చ బృహస్పతౌ ‘ కుంభయోగో భవేత్తత్ర ప్రయాగే చాతిదుర్లభః ‘‘ అంటే మాఘ...
News

బావి నిండా శిల్పకళ

నంద్యాల జిల్లాలోని పురాతన బావి శిల్పా కళ అందాలతో ఆకట్టుకుంటోంది. దాదాపు నాలుగు శతాబ్దాల క్రితం నిర్మించినట్లు చెప్పుకుంటున్న ఈ బావి జిల్లాలోని మద్దికెర మండల కేంద్రం మద్దికెరలో ఉంది. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. బావి దగ్గరికి వెళ్లి...
ArticlesNews

మహాకుంభమేళాలో నాగ సాధువుల కీలక పాత్ర

ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక జనసంగమంగా మహాకుంభమేళా 2025 వాసికెక్కింది. ప్రయాగరాజ్‌లోని త్రివేణీసంగమం దగ్గర ఈ కుంభమేళా జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వరకూ సాగుతుంది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు తెలియని విదేశీయులకు ఈ జనసందోహం అబ్బురంగా కనిపిస్తోంది. ముఖ్యంగా, కుంభమేళా...
NewsProgramms

వైభవంగా సంఘమిత్ర నిరాశ్రిత బాలుర ఆవాసం 31 వ వార్షికోత్సవం

నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవాసమితి 31 వ వార్షికోత్సవం, స్థానిక ప్రథమ నంది దేవస్థానం వైయస్ఆర్ కళ్యాణ మండపంలో 19-1-2025 ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ వేలుకూరి సురేష్ కుమార్, శ్రీ భూమా బ్రహ్మానంద రెడ్డి, శ్రీ గంగ...
News

పాకిస్తాన్‌లో మసీదు కూల్చివేత

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రొవిన్స్‌లో సియాల్‌కోట్‌లోని దస్కా ప్రాంతంలో ఒక మసీదును కూల్చివేసారు. పాకిస్తాన్‌లో మైనారిటీలైన అహ్మదీ తెగ ముస్లిములకు చెందిన మసీదు అది. నిజానికా మసీదు, పాకిస్తాన్ దేశం ఏర్పడిన 1947 ఆగస్టు కంటె చాలా ముందు నుంచీ ఉంది. పాకిస్తాన్...
1 1,092 1,093 1,094 1,095 1,096 3,077
Page 1094 of 3077