News

ArticlesNews

ఉమ్మడి పౌరస్మృతిని నోటిఫై చేసిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం, పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్‌కు నియమాలు

ఉత్తరాఖండ్ ప్రభుత్వం మంగళవారం జనవరి 21న ఉమ్మడి పౌర స్మృతిని (యూనిఫాం సివిల్ కోడ్ – యూసీసీ) నోటిఫై చేసింది. అందులో వివాహ నిబంధనలు, వ్యక్తిగత హక్కుల రక్షణ వంటి అంశాలపై చట్టపరంగా స్పష్టతనిచ్చే అంశాలు ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వం ప్రకటన ప్రకారం,...
News

ఉత్తరాఖండ్ లో అక్రమ మదర్సాలు ఎన్నో!

దేవభూమి ఉత్తరాఖండ్ లో అక్రమంగా నడుస్తున్న మదర్సాలు 190 ఉన్నాయి. రాష్ట్ర పోలీసులు జరిపిన తనీఖీలలో ఇవి బయటపడ్డాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ఛామి కూడా వెల్లడించారు. రాష్ట్రంలో ఇలా అక్రమంగా నడుస్తున్న మదర్సాలను కనుగొనవలసిందని రాష్ట్ర ప్రభుత్వం...
News

కడపలో హిందువుల ఆధ్యాత్మిక మహా శోభాయాత్ర

వైఎస్సార్‌ జిల్లా కేంద్రం కడపలో హిందువుల ఆధ్యాత్మిక మహా శోభాయాత్ర వైభవంగా సాగింది. అయోధ్యలో బాల శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించి ఏడాది గడిచిన సందర్భంగా తొలి వార్షికోత్సవాన్ని ఈ యాత్ర నిర్వహణ ద్వారా నిర్వహించుకున్నారు. అయోధ్య ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక...
News

ఆవును కోసి చంపేసి సోషల్ మీడియాలో వీడియో పెట్టిన ఆరుగురు ముస్లిముల అరెస్ట్

ఆరుగురు ముస్లిములు ఓ పిక్నిక్‌కు వెళ్ళారు. అక్కడ ఒక ఆవును కోసి చంపేసారు. తాము చేసిన ఘనకార్యాన్ని వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియో వైరల్ అయింది. దాంతో సామాన్య జనాల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఆ రాష్ట్రంలో...
News

కాంగ్రెస్ సర్కార్, వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా కర్నాటకలో రైతుల భారీ నిరసన

భూరికార్డుల దుర్వినియోగం, వారసత్వ స్థలాలను వక్ఫ్ బోర్డుకి బదిలీ చేయడాన్ని నిరసిస్తూ శ్రీరంగపట్నంలో రైతులు నిరసన కార్యక్రమాలు, బంద్ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానికులు, వ్యాపారులు, వ్యాపార సంస్థలు, రవాణా రంగం అందరూ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో శ్రీరంగ...
News

సంఘమిత్ర ఆధ్వర్యంలో స్ఫూర్తిదాయకంగా నేతాజీ జయంతి

నంద్యాల జిల్లా, సంఘమిత్ర సేవా సమితి, నిరాశ్రిత బాలుర ఆవాసంలో భారతదేశ స్వాతంత్ర్యానికి ప్రధాన కారకుడైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవం స్ఫూర్తిదాయకంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘమిత్ర ఉపాధ్యక్షుడు శ్రీ జే వెంకటేశ్వర్లు, కార్యదర్శి శ్రీ చిలుకూరు శ్రీనివాస్,...
News

మహాకుంభమేళా.. 10 కోట్లకు పైగా భక్తుల పుణ్యస్నానాలు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కళకళలాడుతోంది. ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటివరకు త్రివేణి సంగమంలో 10 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది....
News

భారతీయ భాషా సమ్మేళనం

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో భారతీయ భాషా సమ్మేళనం అంశంపై జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, అఖిల భారతీయ రాష్ట్రీయ సైక్షిక మహాసంఘ్, కేంద్ర విద్యాశాఖ పరిధిలోని భారతీయ బాషా సమితి సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల...
1 1,087 1,088 1,089 1,090 1,091 3,078
Page 1089 of 3078