బెంగాల్లో మధ్యాహ్న భోజనంలో గుడ్లకు బదులుగా శాకాహారం..
పశ్చిమ బెంగాల్లోని కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంలో గుడ్లకు బదులుగా శాకాహారాన్ని అందించనున్న నిర్ణయం రాజకీయ వివాదానికి దారితీసింది. మధ్యాహ్న భోజన తయారీ బాధ్యతలను ఇస్కాన్ కు అప్పగించడంతో, ఇకపై గుడ్ల స్థానంలో పనీర్, రాజ్మా, సోయాబీన్స్,...







