News

News

కోణార్క్ సూర్య దేవాలయంలో చారిత్రక ఘట్టం

ఒడిశాలోని ప్రపంచ ప్రసిద్ధ కోణార్క్ సూర్య దేవాలయ సంరక్షణలో భారత పురావస్తు శాఖ (ASI) ఒక చారిత్రాత్మకమైన మరియు అత్యంత సంక్లిష్టమైన శాస్త్రీయ ప్రక్రియను చేపట్టింది. సుమారు 123 ఏళ్ల క్రితం ఆలయ రక్షణ కోసం జగమోహన్ (సభా మండపం) లోపల...
News

విజయంతో పాటు వినయం, కృతజ్ఞతా భావం అత్యంత ఆవశ్యకం : భాగవత్

వ్యక్తిగతంగా విజయం సాధిస్తే సరిపోదని, అందరి శ్రేయస్సు కోసం ఆ విజయాన్ని వినియోగిస్తేనే జీవితం సార్థకత చేకూరుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు.ఈ నెల 26 న నాగపూర్ లో ‘‘నాగభూషణ్ అవార్డు ఫౌండేషన్’’ ఆధ్వర్యంలో...
News

విజయవాడలో ఘనంగా ‘భావదాస్యమూలాలు’ గ్రంథావిష్కరణ సభ

విజయవాడ సమాలోచన ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం విజయవాడలో డా. బొమ్మరాజు సారంగపాణి రచించిన ‘భావదాస్యమూలాలు’ గ్రంథావిష్కరణ సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గ్రంథాన్ని ఆవిష్కరించి...
News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఈ రోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీ.ఆర్. నాయుడు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు....
News

శ్రీకాళహస్తీశ్వరాలయంలో కార్పొరేట్‌ సంస్కృతి విడనాడాలి

శ్రీకాళహస్తీశ్వరాలయంలో ధర్మదాయ ప్రణాళికలు చేపట్టాలి తప్ప కార్పొరేట్‌ తరహాలో దేవుడి పేరిట దేవాదాయ అజెండా చేపట్టడం సరికాదని స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు   విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీకాళహస్తీశ్వరుడు విశ్వవ్యాప్త ఆరాధకుడని...
News

కృష్ణా తీరంలో ధ్యాన కేంద్రాలు

ఇంద్రకీలాద్రిని, కృష్ణాతీరాన్ని ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా తీర్చిదిద్దేందుకు అవసరమైన పనులు చేపట్టాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న ఇంజనీరింగ్‌, అభివృద్ధి పనులపై ఈవో శీనానాయక్‌ అధికారులు, ఎన్‌ఐఆర్‌ఎం, స్ఫాఅధికారులతో   సమీక్ష సమావేశం నిర్వహించారు. కొండపై...
ArticlesNews

పెళ్లి కట్నంగా పక్షుల కోసం నీటి కుండలు- పర్యావరణ ఉద్యమంగా వివాహ వేడుక

ప్రస్తుత కాలంలో పెళ్లి కోసం తమ ఆర్థిక పరిస్థితిని సైతం లెక్కచేయకుండా తెగ ఖర్చు చేసేస్తున్నారు చాలా మంది. వివాహాలు సంపదకు ప్రదర్శనలుగా మారుతున్న ఈ రోజుల్లో రాజస్థాన్​లోని బాఢ్​మేర్​కు చెందిన నర్పత్​ సింగ్​ రాజ్​ పురోహిత్ కుటుంబం అనేక మందికి...
ArticlesNews

వృక్షాల సంరక్షణ కోసం కృషి ట్రీ అంబులెన్స్‌

సమస్త జీవరాశులు బతకడానికి ఆక్సిజన్ అవసరం. చెట్ల నుంచి ఈ ఆక్సిజన్ మనుషులకు, ఇతర జంతువులకు అందుతుంది. పారిశ్రామికరణ, నగర విస్తరణ, అభివృద్ధి పేరిట ఇటీవల కాలంలో చెట్లను తెగ నరికేస్తున్నారు. దీంతో పర్యావరణంలో మార్పులు సంభవించి ఉష్ణోగ్రతలు, వడగాలులు పెరిగిపోతున్నాయి....
1 106 107 108 109 110 2,970
Page 108 of 2970