వెలుగులోకి ‘జంబూద్వీపం’ అరుదైన పటం
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'జ్ఞాన భారతం మిషన్' కింద మధ్యప్రదేశ్ లోని టీకంగఢ్ జిల్లాలో చరిత్ర, ప్రాచీన భారతీయ జ్ఞాన నిధి అసాధారణ రీతిలో వెలుగులోకి వస్తోంది. జిల్లాలోనివిభిన్న ప్రాచీన దేవాలయాలు, గ్రంథాలయాలు, వ్యక్తిగత సేకరణల నుండి శతాబ్దాల నాటి...







