News

ArticlesNews

పాక్ లో మతమార్పిడి బాధితుల్లో 75శాతం హిందూ బాలికలే

పాకిస్థాన్‌లో మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలు, చిన్నారులపై బలవంతపు మత మార్పిడులు, వివాహాల పేరిట జరుగుతున్న వేధింపులపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నేరగాళ్లకు శిక్షలు పడకపోవడం వల్లే ఈ అరాచకాలు నిరంతరాయంగా కొనసాతున్నాయని ఐరాస నిపుణులు స్పష్టం చేస్తున్నారు....
News

‘కాంతార’ వివాదం : క్షమాపణకు సిద్ధమైన రణ్‌వీర్.. మైసూరు ఆలయానికి వస్తానని కోర్టుకు హామీ

‘కాంతార’ చిత్రంలోని దైవాన్ని అనుకరించి వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ చివరికి వెనక్కి తగ్గారు. ఈ వివాదంపై బేషరతుగా క్షమాపణ చెప్పేందుకు సిద్ధమయ్యారు. మైసూరులోని చాముండేశ్వరి ఆలయాన్ని సందర్శించి, అక్కడ క్షమాపణ కోరతానని ఆయన కర్ణాటక హైకోర్టుకు హామీ...
News

ఏఐ సాయంతో ‘రామాయణం’ సినిమా

కళ్లు చెదిరే సెట్టింగ్స్‌..అద్భుతమనిపించే విజువల్స్‌.. ఇవి ఏ పాన్‌ ఇండియా చిత్రాల్లో కనిపించే దృశ్యాలు కాదండోయ్‌.!!  ఓ యువ దర్శకుడు ఒక్కడే సినిమాకు అవసరమైన 24 క్రాఫ్ట్‌లను నిర్వర్తించి ఔరా అనిపించాడు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌( ఏఐ) సాయంతో ఇంతటి అద్భుతం చేశాడు...
News

జంధ్యం తొలగించాకే పరీక్షకు అనుమతి బెంగళూరులో వివాదం

వృత్తివిద్యా కోర్సుల్లో ప్రవేశం కోసం కర్ణాటక వ్యాప్తంగా నిర్వహించిన కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(సీఈటీ)లో జంధ్యం తొలగింపు వివాదం చోటు చేసుకుంది. తనిఖీల సమయంలో కొందరు విద్యార్థులను జంధ్యం తొలగించిన తర్వాతే, పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు. బెంగళూరు నగరంలోని కృపానిధి కళాశాల పరీక్షా...
News

గోవధ ఘటనపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హోలీ పండుగ రోజున ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో జరిగిన పశువధ ఘటనపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటన సమాజంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన నేపథ్యంలో, జాతీయ భద్రతా చట్టం (NSA) కింద చర్యలు తీసుకోవడం సమంజసమేనని కోర్టు స్పష్టం...
News

‘శివాజీ కోన్ హోతా?’ పుస్తకంపై నిరసనలు, నిషేధం డిమాండ్

గోవింద్ పన్సారే రచించిన శివాజీ కోన్ హోతా?  (శివాజీ ఎవరు?)  అనే  పుస్తకంపై మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో నిరసనలను వ్యక్తమైయ్యాయి. పుస్తకంలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను  అవమానించే విధంగా, చారిత్రక వాస్తవాలను వక్రీకరించే అంశాలు ఉన్నాయని ఆరోపిస్తూ పలు హిందుత్వ సంస్థలు నిరసనలకు...
News

అడవుల్లోని అన్ని రకాల వృక్ష జాతులను రక్షించుకోవాలి

మన్యంలో అడవి మనకు తల్లి వంటిదని, దానిని అన్ని విధాలా కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి. మల్లికార్జునరావు అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని లంబసింగి పంచాయతీ పరిధిలోని నూతిబందలో సిఫా ట్రస్ట్‌...
ArticlesNews

కార్పొరేట్ జిహాద్: ఐటీ రంగంలో సాగుతున్న నిశ్శబ్ద కుట్ర!

కార్పొరేట్ జిహాద్" అనేది ఇటీవల భారతీయ ఐటీ (IT), కార్పొరేట్ రంగాల్లో వెలుగులోకి వచ్చిన ఒక వివాదాస్పద అంశం. సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఒక నిర్దిష్ట మతానికి చెందిన వారు కీలక పదవులను ఆక్రమించి, వ్యవస్థీకృత పద్ధతిలో హిందూ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుంటున్నారని...
1 107 108 109 110 111 2,970
Page 109 of 2970