News

News

బ్రిటన్ లో మేయర్ పీఠంపై భారతీయుడు

తూర్పు ఇంగ్లాండ్ లో 23 ఏళ్ల తుషార్ కుమార్ మేయర్ ఎన్నికల్లో గెలిచి బ్రిటన్ చరిత్రలో మేయర్ పీఠాన్ని అధిరోహించిన అత్యంత పిన్నవయస్కుడైన భారతీయునిగా చరిత్ర సృష్టిం చారు. గతంలో లండన్ లోని కింగ్స్ కాలేజీలో రాజనీతి శాస్త్రం చదువుకుని విద్యను...
News

కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం.. పోటెత్తిన భక్తులు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు ఈ రోజు ఉదయం వైభవంగా ప్రారంభమయ్యాయి. కంచి మఠం పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి తొలి పుణ్యస్నానం ఆచరించి పుష్కరాలను లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం 5:43 గంటలకు...
News

దశాబ్దాల తర్వాత అరుణాచల్‌లో కనిపించిన అరుదైన మొక్క

కాలుష్యమయ భారతంలో ఎన్నో వృక్షజాతులు అంతరించిపోయాయి. గత 120 ఏళ్లుగా కన్పించకుండా పోయిన ఒక పుష్పజాతి సైతం శాశ్వతంగా అంతర్థానమైపోయిందని అంతా భావిస్తున్న వేళ తాజాగా దాని జాడలు అరుణాచల్‌ప్రదేశ్‌లో కన్పించాయి. దీంతో బొటానికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా పరిశోధకుల్లో హర్షాతిరేకాలు...
News

శతాబ్దాల ఆలయాలకు శాశ్వత “ఆయుష్షు”

భారతీయ సాంస్కృతిక వారసత్వానికి, శిల్ప కళా వైభవానికి నిలయమైన కాశీ(వారణాసి) పుణ్యక్షేత్రం ఇప్పుడు ఆధునిక డిజిటల్ కవచాన్ని ధరించబోతోంది. కాలగర్భంలో కలిసిపోకుండా, వాతావ రణ మార్పుల ధాటికి చెదరకుండా ప్రాచీన కట్టడాలను భవిష్యత్ తరాలకు సజీవంగా అందించేందుకు సంగారెడ్డి జిల్లా కంది...
News

హిందూ యువకులపై దాడి.. “ మా మాటే చెల్లుతుంది” అంటూ ముస్లింల బెదిరింపులు

## దాపోలి: రత్నగిరి జిల్లా దాపోలిలోని ముస్లింల ఆధిపత్యం ఉన్న చేపల మార్కెట్ ప్రాంతంలో పార్కింగ్ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ముగ్గురు హిందూ యువకులపై 5 నుంచి 6 మంది ముస్లిం యువకుల బృందం ప్రాణాంతక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి...
News

అక్కడ మహిళలను అవమానిస్తే అంతే..!

మహిళల్ని గౌరవించాలి...అనేది మన భారతీయ సంప్రదాయంలో కీలకమైన విషయం. అయితే గౌరవించడం అలా ఉంచి ఏ ఇద్దరు వ్యక్తులు గొడవపడినా.. ఆ సమయంలో గొడవతో సంబంధంలేని మహిళలను అవమానపరిచేలా తిట్లు దుర్భాషలు ఉపయోగించడం మన దగ్గర సర్వసాధారణంగా మారిపోయింది. ఇలాంటి సమయాల్లో...
News

వారణాసిలో ఆంధ్రుల అన్నపూర్ణ సత్రం

ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన పి.గన్నవరం మండలం లంకలగన్నవరానికి చెందిన డొక్కా సీతమ్మ పేరిట పవిత్ర వారణాసిలో ఆమె స్ఫూర్తితో గోదావరి జిల్లా వాసి డొక్కా సీతమ్మ ఆశ్రమం ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు సమీపంలోని కాపవరం గ్రామానికి చెందిన దండు...
ArticlesNews

భక్తిమార్గం

ముక్తిని పొంది భగవంతుడి చరణసన్నిధికి చేరడానికి భక్తి మార్గమే ముఖ్యమైనదీ సులభమైనదీ అన్నారు పెద్దలు. ఎందరో మహాత్ములు ఆ మార్గాన్ని అనుసరించి పరమాత్మలో ఐక్యమయ్యారు. భక్తికి ఉన్న శక్తి అపారం. నిస్వార్థంగా, నిశ్చలమైన భక్తితో భగవన్నామస్మరణ చేస్తే ముక్తి తప్పక లభిస్తుందని...
1 103 104 105 106 107 3,009
Page 105 of 3009