సంస్కార భారతి ఆధ్వర్యంలో నిర్వహణ “వందే చిత్రార్చన”
స్వాతంత్ర్య సమరంలో, దేశ ప్రజలను జాగృతం చేసిన వందేమాతర గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. సంస్కార భారతి ఆధ్వర్యంలో భవానీపురం పరిధి జక్కంపూడిలోని ఎస్ కేపీవీవీ డోకుపర్తి ఉపేంద్ర హైస్కూలులో వందే చిత్రార్చన...







