News

News

పాకిస్థాన్‌లో 125 ఏళ్ల నాటి గురుద్వారా ధ్వంసం.. తీవ్రంగా స్పందించిన భారత్

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారాను పాక్షికంగా కూల్చివేసిన ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. సిక్కుల ప్రార్థనా స్థలాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడి తీవ్ర ఆవేదనకు గురిచేసిందని భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) ఒక...
News

బంగ్లాదేశ్ జైలులో ఇస్కాన్ నేత చిన్మయ్ ప్రభు ప్రాణాలకు ముప్పు..?

  బంగ్లాదేశ్ జైలులో నిర్బంధంలో ఉన్న ఇస్కాన్ (ISKCON) హిందూ సాధువు   చిన్మయ్ ప్రభు (చిన్మయ్ కృష్ణ దాస్) ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారిందని భారత్‌కు చెందిన ఇస్కాన్ నాయకుడు శ్రీ రాధా రమణ దాస్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన...
News

స్కూల్ లో ఉర్దూ పాటలు, కల్మా బోధన…

ఆర్మూర్ పట్టణంలోని భరత్ చంద్ర స్కూల్ లో ఉర్దూ బోధన చేస్తున్నారన్న విషయం బయటికి రావడంతో హిందువులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు ఉర్దూ పాటలు నేర్పడంతో పాటు కల్మా (నమాజ్) కూడా చెప్పిస్తున్నట్లు విద్యార్థుల...
News

హిందువులు మరింత బలోపేతం కావాలి : మహామండలేశ్వర్ ఆనందవనం భారతీ మహారాజ్

  హిందూ సమాజం మరింత బలోపేతం కావాలంటే హిందువులు ఆధ్యాత్మిక శక్తితో పాటు సంపద, అధికారం కూడా ఆర్జించాలని మహామండలేశ్వర్ ఆనందవనం భారతీ మహారాజ్ పిలుపునిచ్చారు. కేరళంలోని కొచ్చిలో  జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హిందువులకు అపారమైన శక్తి ఉన్నప్పటికీ,...
News

ఆర్మీ కొత్త చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు..

భారత సైన్యం 31వ అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు. ఈ నియామకం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ.. విధి, గౌరవం,...
News

పీఓకేలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా తీవ్ర నిరసన… భారత్‌తో కలుస్తామని హెచ్చరిక

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. రావల్ కోట్‌లోని ఈద్గా మైదానంలో గత 22 రోజులుగా వేలాది మంది ప్రజలు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. పీఓకే పాకిస్థాన్‌లో భాగం కాదని, ఇకపై ఇస్లామాబాద్ నియంత్రణలో...
News

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం

ప్రకృతి వ్యవసాయ పద్ధతులను రైతులకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఏలూరు జిల్లా మండవల్లి మండలం అల్లీనగరం గ్రామంలో శుక్రవారం బీజామృతంతో విత్తన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు తక్కువ ఖర్చుతో అధిక ప్రయోజనాలు కలిగించే ప్రకృతి వ్యవసాయ...
News

38 ఏళ్ల తర్వాత ఆలయానికి తిరిగి చేరిన దివ్యమూర్తి

జమ్మూ కాశ్మీర్.. భారత్ కే మకుటాయమానం. అడుగడుగునా గుడి వుంది. ఎన్నో దేవాలయాలు. అక్కడి హిందువులకు నిరంతరం శ్రద్ధా కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి. అయితే కాశ్మీర్ లోని కుప్వారాజిల్లా, హంద్వారా సెక్టార్ లో ఓ భద్రకాళీ దేవాలయం వుంది. అటవీ ప్రాంతంలో, కొండలపైన...
1 101 102 103 104 105 3,086
Page 103 of 3086