పాకిస్థాన్లో 125 ఏళ్ల నాటి గురుద్వారా ధ్వంసం.. తీవ్రంగా స్పందించిన భారత్
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో 125 ఏళ్ల నాటి చారిత్రక గురుద్వారాను పాక్షికంగా కూల్చివేసిన ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. సిక్కుల ప్రార్థనా స్థలాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడి తీవ్ర ఆవేదనకు గురిచేసిందని భారత విదేశాంగ శాఖ (ఎంఈఏ) ఒక...







