News

News

రోడ్లపై నమాజ్ నిషేధానికి వ్యతిరేకంగా కోల్‌కతాలో హింసాత్మక నిరసనలు

 బహిరంగ రహదారులపై నమాజ్ నిర్వహణను వ్యతిరేకిస్తూ ప్రభుత్వ చర్యలపై కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్ ప్రాంతంలో ముస్లిం గుంపులు నిర్వహించిన నిరసన ఉద్రిక్తంగా మారింది. పరిస్థితి హింసాత్మకంగా మారడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి గుంపును చెదరగొట్టాల్సి వచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసు...
News

హిందూ యువతిని బలవంతపు మతమార్పిడి చేసి నికాహ్ చేసిన కేసు – నిందితుడు అరెస్ట్

మహారాష్ట్రలోని భుసావల్‌లో ఒక హిందూ యువతిని బలవంతంగా మతమార్పిడి చేసి నికాహ్ చేసిన ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నబిల్ కాసమ్ షేక్‌ను పోలీసులు మే 17 ఉదయం అరెస్టు చేశారు. నిందితుడిని న్యాయస్థానం...
News

వాగ్దేవి విగ్రహాంపై మధ్యప్రదేశ్‌ హైకోర్టుకు హిందూ పిటిషనర్ల విజ్ఞప్తి

కోహినూర్‌ కంటే వాగ్దేవి (సరస్వతీ దేవి) విగ్రహమే ముఖ్యమైనదని, లండన్‌ మ్యూజియం నుంచి ఆ ప్రతిమను తీసుకురావడం అత్యంత ఆవశ్యకమని మధ్యప్రదేశ్‌ హైకోర్టులో పలు హిందూ సంఘాలు పిటిషన్‌ దాఖలు చేశాయి. వివాదాస్పద భోజ్‌శాల- కమల్‌ మౌలా మసీదు కాంప్లెక్స్‌.. సరస్వతీ దేవి ఆలయానికే చెందుతుందని ఈ నెల 15న తీర్పు వెలువడిన అనంతరం హిందువులు అక్కడ వాగ్దేవి విగ్రహ ప్రతిరూపాన్ని నెలకొల్పి పూజలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో లండన్‌ మ్యూజియంలో ఉన్న సరస్వతీ మూల ప్రతిమను భోజ్‌శాలలో తిరిగి ప్రతిష్ఠించేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్లు మంగళవారం డిమాండ్‌ చేశారు. లండన్‌ నుంచి సరస్వతీ దేవి విగ్రహాన్ని తీసుకువచ్చి భోజ్‌శాల ప్రాంగణంలో పునఃప్రతిష్ఠించాలని కోరుతూ వచ్చిన విజ్ఞప్తులను భారత ప్రభుత్వం పరిశీలించొచ్చని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘‘ కోహినూర్‌లా వాగ్దేవి విగ్రహాన్ని తిరిగి...
News

అన్ని మదర్సాలలో ‘వందేమాతరం’ తప్పనిసరి : బెంగాల్ ప్రభుత్వం ఉత్తర్వులు

పశ్చిమ బెంగాల్‌ లోని బీజేపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యావ్యవస్థలో సరికొత్త మార్పులు తీసుకొస్తూ... రాష్ట్రంలోని అన్ని మదర్సాలలో ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మదర్సా విద్యా డైరెక్టరేట్...
News

భోజ్‌శాలలో హిందువులకు పూర్తి పూజా హక్కులు

మధ్యప్రదేశ్‌లోని ధార్‌ జిల్లాలో ఉన్న చారిత్రక భోజ్‌శాల ప్రాంగణంలో వాగ్దేవి (సరస్వతీ దేవి)ని పూజించుకునేందుకు హిందువులకు పూర్తిస్థాయి హక్కులు కల్పిస్తూ భారత పురావస్తుశాఖ (ఏఎ్‌సఐ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. భోజ్‌శాల...
News

కర్నాటక ముస్లింల వివాదాస్పద డిమాండ్లు… ప్రభుత్వంపై ఒత్తిళ్లు

కర్నాటక ముస్లిం సంఘాలు సమావేశమై, అత్యంత సంచలనమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు వుంచాయి. దీంతో యావత్ సమాజం విస్తుపోయేలా ఈ డిమాండ్లు వున్నాయి. ఈ నెల 17 న బెంగళూరులోని టౌన్ హాల్ లో 48 ముస్లిం సంఘాలు సమావేశమయ్యాయి. ఈ...
News

మినార్ ను వెంటనే తొలగించాలి : మసీదు యాజమాన్యానికి ఆదేశాలు

హరిద్వార్ లోని ఓ మసీదుకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మసీదు గోపురానికి సంబంధించిన మినార్ ను వెంటనే తొలగించాలని ,లేదంటే మొత్తం మసీదుకే సీల్ వేస్తామని ప్రకటించింది. మసీదు యాజమాన్యానికి గతంలోనే నోటీసు జారీ చేశామని తెలిపారు. అయినా అనధికారంగా...
News

టీసీఎస్ కార్పొరేట్ జీహాద్ కేసులో అశ్విని చైనన్‌కు బెయిల్ నిరాకరణ

టీసీఎస్ నాసిక్ కార్పొరేట్ జిహాద్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెసీనియర్ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్ మరియు అంతర్గత ఫిర్యాదుల కమిటీ సభ్యురాలు అశ్విని చైనానికి స్థానిక కోర్టు బెయిల్‌ను నిరాకరించింది. టీసీఎస్ లో అంత జరుగుతున్నా అశ్వినీ అసలు చర్యలు...
1 102 103 104 105 106 3,009
Page 104 of 3009