సరళా భట్ కేసు : కశ్మీర్ ‘రియల్’ ఫైల్స్ రీ ఓపెన్!
కశ్మీర్ లోయ హింసతో రగిలిపోతున్న నాటి రోజుల్లో.. మానవత్వాన్ని మంటగలిపిన అత్యంత క్రూరమైన ఘటన 36 ఏళ్ల తర్వాత మళ్లీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 1990లో యువ కశ్మీరీ పండిట్ నర్స్ సరళా భట్ను ఉగ్రవాదులు అపహరించి, సామూహిక అత్యాచారానికి గురిచేసి,...






