News

News

ఏబీవీపీ నగర క్రీడోత్సవ్‌–2025 పోస్టర్‌ ఆవిష్కరణ

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ ఆధ్వర్యంలో ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు జరగనున్న నగర క్రీడోత్సవ్‌-2025 పోస్టర్‌ను శాప్‌ చైర్మన్‌ రవినాయుడు ఆవిష్కరించారు. మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో ఖేలో భారత్‌ నగర క్రీడోత్సవ్‌ పోటీలను నిర్వహిస్తున్నట్లు...
ArticlesNews

గుడులను ప్రభుత్వ పెత్తనంలోనుంచి తొలగించాలన్న కంచి స్వామి

ఉత్తరప్రదేశ్‌ ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా 2025 సందర్భంగా కంచి కామకోటి పీఠం 70వ అధిపతి శంకరాచార్య విజయేంద్ర సరస్వతి స్వామి సోమవారం త్రివేణీ సంగమం వద్ద భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేసారు. ఆ సందర్భంగా హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనాన్ని...
News

చిక్కుల్లో పాక్… ఖైబర్ పఖ్తుంఖ్వా, గిల్గిట్ బాల్టిస్తాన్ లో భారీ నిరసనలు…

పాకిస్తాన్ ను కూడా భారత్ లా అభివృద్ధి చేస్తానని, లేదంటే తన పేరు షెహబాజ్ షరీఫే కాదంటూ బీరాలు పలికిన పాక్ ప్రధానికి నిరసన సెగలు తగులుతున్నాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా, గిల్గిట్ బాల్టిస్తాన్ లో తీవ్ర నిరసనలు ప్రారంభమయ్యాయి. హైడల్ ప్రాజెక్టులకు...
News

గంగలో కలుషితం లేదని పరిశోధనలు.. మరి మసీదు లోపలి మాటేంటి?

మహా కుంభమేళా ఘాట్‌లల్లోని గంగా జలంలో ఏ విధమైన మానవ విసర్జిత కలుషితాలు లేవని శాస్త్రీయంగా నిరూపించబడింది. హిందూ సమాజ వ్యతిరేక వీరులు, ముస్లింల మసీదులలో "వుజూల"లో ఉన్న మానవ ఉమ్ము తదితర కలుషితాలపై ఏ విధమైన రిపోర్టు తయారు చేయరు...
News

బెళగావి’పై కర్ణాటక, మహారాష్ట్ర మధ్య మళ్లీ చిచ్చు

బెళగావి’పై కర్ణాటక, మహారాష్ట్ర మధ్య మళ్లీ చిచ్చు రేగింది. రెండు రాష్ర్టాల మధ్య ఏండ్లుగా నడుస్తున్న సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. మరాఠీలో బదులివ్వనందుకు శుక్రవారం బెళగావిలో కర్ణాటకకు చెందిన ఓ కండక్టర్‌ను చితకబాదారు. ఇందుకు ప్రతిగా శనివారం కర్ణాటకలోని...
News

ధర్మ రక్షణ కోసం మరింత విస్తరిద్దాం : VHP తీర్మానం

ధర్మరక్షణ కోసం విశ్వహిందూ పరిషత్ ను విస్తరించాలని ఆ సంస్థ పెద్దలు నిర్ణయించారు. గ్రామాలు, తండాలు, గిరి ప్రాంతాలలో కూడా విశ్వహిందూ పరిషత్ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రచించాలని పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఈనెల 22,23,24...
ArticlesNews

తిరుమలలో అన్యమతస్తులకు ఉద్యోగాలకై కాంగ్రెస్ ఆందోళన సిగ్గుచేటు!

కేశవ రాజు, విశ్వహిందూ పరిషత్ పిచ్చి కుదిరింది , రోకలి తలకు చుట్టమన్నాడట.. వెనకటికి ఒకడు. తిరుమలలో టీ.టీ.డీ. నుంచి అన్యమత ఉద్యోగస్తుల్ని బదిలీ చేయడంపై కాంగ్రెస్ నేతల తీరు చూస్తూంటే అంత కంటే పిచ్చి ముదిరిపోయినవారిలా ఉన్నారు. టీటీడీలో క్రైస్తవుల్ని...
News

పారిశుద్ధ్య కార్యికులను సన్మానించనున్న యూపీ సీఎం

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు భక్తులు విపరీతంగా తరలివస్తున్నారు. జనవరి 13 నుంచి ఇప్పటివరకూ అంటే ఫిబ్రవరి 23 వరకూ మొత్తం 62 కోట్లకుపైగా జనం త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఇన్ని కోట్ల మంది భక్తులు ఇక్కడికి వస్తున్న తరుణంలో...
1 1,024 1,025 1,026 1,027 1,028 3,081
Page 1026 of 3081