News

News

“విద్యార్థులకు నిజమైన చరిత్ర చెప్పాలి’

విద్యార్థుల్లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను, కుటుంబ విలువలను పెంపొందించాలని కడప చిన్మయామిషన్ అధ్యక్షులు శ్రీశ్రీశ్రీ తురీయానంద సరస్వతి అన్నారు. వారు ఫిబ్రవరి 13న అనంతపురం తాడిపత్రి పట్టణంలోని నందలపాడులో శ్రీ సరస్వతీ శిశుమందిరం నూతన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ...
ArticlesNews

గోద్రా ఘటన : ఓ చెరగని కన్నీటి చారిక

( ఫిబ్రవరి 27 - గోద్రా ఘటన ) 27 ఫిబ్రవరి 2002… ఏ హిందువూ మరచిపోలేని భయంకరమైన రోజు ఇది. ఇస్లామిక్ జిహాదీ ముష్కరులు గుజరాత్‌లోని గోద్రా రైల్వేస్టేషన్‌లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ ఎస్6 బోగీకి నిప్పంటించి 59మంది ప్రాణాలు తీసిన...
News

500 ఏళ్ల శివాలయం అనూహ్యంగా వెలుగులోకి..!

పాట్నాలో ఒక పురాతన శివాలయం బయటపడింది. 500 ఏళ్ల నాటి ఈ ఆలయం స్థానికుల తవ్వకాల్లో వెలుగు చూసింది. ఒకప్పుడు ఇది ఆశ్రమానికి సంబంధించి ఉండవచ్చని భావిస్తున్నారు. తొలుత స్థానికులే స్వయంగా తవ్వకాలు ప్రారంభించారు. ఊహించని ఈ పురాతన ఆలయం బయటపడడంతో...
News

సుసంపన్నం శంకరాచార్య సంప్రదాయం

కేరళకు చెందిన సాధు ఆనందవనం ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాలో జునా అఖాడా మహామండలేశ్వర్ జనవరి 27న పదోన్నతి పొందారు. తద్వారా ఆయన భక్తుల ఆధ్యాత్మిక యాత్రను ప్రభావితం చేస్తారు. ఆది శంకరాచార్యునికి, జునా అఖాడాకు ఓ అవినాభావ సంబంధం ఉంది. జగద్గురువు...
ArticlesNews

వారసత్వానికి పురస్కారం

తరిగొండ వెంగమాంబ, బండారు అచ్చమాంబ; కుప్పాంబిక, రంగాజమ్మ; కోడూరి లీలావతి, సారస్వత, కళారంగాల మహిళామణులు. భాష, సంస్కృతి, సృజన రీతులతో తమదైన ముద్రను కనబరచిన వనితాలోక సుప్రసిద్ధులు. వారి ప్రతిభా వారసత్వాన్ని సొంతం చేసుకున్న ప్రభామూర్తులకు పురస్కార ప్రదానోత్సవం భాగ్యనగరం వేదికగా...
News

ధర్మమార్గంలో పయనిస్తేనే సార్థకత

ధర్మ మార్గంలో పయనిస్తేనే మానవ జీవితానికి సార్థకత చేకూరుతుందని డాక్టర్‌ శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రి పేర్కొన్నారు.పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో అతిరుద్ర మహాయజ్ఞం ఆరో రోజు ప్రశాంతి నిలయం సాయికుల్వంత్‌ సభా మందిరంలో కొనసాగింది. ఉదయం వేదపండితులు వేదపఠనం నడుమ అతిరుద్ర మహాయజ్ఞ...
News

సంభల్ లోని ఆ బావి ప్రభుత్వ భూమిలోనిదే

ఉత్తరప్రదేశ్ లోని సంభల్లో మొగలుల కాలం నాటి షాహీ జామా మసీదు సమీపంలో ఉన్న బావి పునరుద్ధరణ పనులపై ఇటీవల వివాదం చెలరేగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తాజాగా ఓ నివేదిక సమర్పించింది. స్థానికంగా 'ధరణీ వరాహ్ కూప్'గా పిలిచే...
News

మహాకుంభమేళా: 140 సోషల్ మీడియా ఖాతాలపై 13ఎఫ్ఐఆర్‌లు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా 2025 చివరిదశకు చేరుకుంది. అయితే ఇప్పటికీ కుంభమేళాపై తప్పుడు ప్రచారాలు, తప్పుడు సమాచారం, పుకార్లు వ్యాపింపజేయడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. అలాంటి చర్యలపై యూపీ పోలీసులు కఠిన చర్య తీసుకున్నారు. తప్పుడు సమాచారం వ్యాపింపజేస్తున్న 140...
1 1,023 1,024 1,025 1,026 1,027 3,081
Page 1025 of 3081