News

News

ఇస్లామిక్ ఉగ్రవాదుల ఆస్తులను జప్తు చేసిన జమ్మూ కశ్మీర్ పోలీసులు

ముగ్గురు ఇస్లామిక్ ఉగ్రవాదుల ఆస్తులను జమ్మూ కశ్మీర్ పోలీసులు జప్తు చేశారు. ఈ ముగ్గురు కూడా పీఓకే నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. పూంచ్ జిల్లాలోని ఖస్బా, కిర్ని గ్రామాలలో వున్న 14.8 కెనాల్ భూమి, 28 లక్షల విలువైన ఆస్తులు...
News

మోగుతున్న డేంజర్ బెల్స్.. గిరిజన జనాభా అమాంతం తగ్గి… ముస్లిం జనాభా పెరుగుదల

జార్ఖండ్ లోని సంథాల్ పరగణాలో మతపరమైన జనాభా మార్పులపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ మార్పులపై జాతీయవాదులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయంపై బీజేపీ సీనియర్ నేత నిషికాంత్ దూబే వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు. గిరిజన జనాభా 45 శాతం...
News

నాలుగు అక్రమ మదర్సాలకు సీల్…. అక్రమ మసీదుకి కూడా…

అక్రమ మదర్సాలపై ఉత్తరాఖండ్ చర్యలకు ఉపక్రమించింది. పచ్వా ప్రాంతంలో అక్రమంగా నడుస్తున్న నాలుగు మదర్సాలను అక్కడి ప్రభుత్వం మూసేసింది. ఈ మేరకు సీల్ వేసేసింది. అలాగే అక్రమంగా నిర్మిస్తున్న మసీదుకి కూడా సీల్ వేసేశారు. వికాస్ నగర్ జిల్లా ఆధ్వర్యంలో ఈ...
News

జైశంకర్‌ పై లండన్‌ లో దాడికి ఖలిస్థానీల యత్నం

భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ లండన్‌ పర్యటనలో భారీ భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఆయనపై ఖలిస్థానీ సానుభూతిపరులు దాడికి యత్నించడం కలకలం రేపుతోంది. కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కలకలం సృష్టించారు. వెంటనే అప్రమత్తమైన లండన్‌ పోలీసులు వారిని...
News

14 మంది మావోయిస్టుల లొంగుబాటు భద్రాద్రి ఎస్పీ వెల్లడి

మావోయిస్టు సిద్ధాంతాలపై అసంతృప్తి చెందిన ఛత్తీస్‌గఢ్‌ క్యాడర్‌కు చెందిన పార్టీ మిలీషియా, సీఎన్‌ఎం సభ్యులు 14 మంది లొంగిపోయినట్టు భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్‌రాజు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం ఆయన వివరాలు వెల్లడించారు.ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌...
News

కుంభమేళాలో బోటు నడపడంతో రూ. 30 కోట్ల ఆదాయం

ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా నిర్వహణపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ దాస్ మరోసారి స్పందించారు. కుంభమేళా నిర్వహణతో యూపీలో జరిగిన సంపదసృష్టి గురించి ఉదాహరణతో వివరించారు. కుంభమేళాలో పడవలు నడిపే కుటుంబాలకు పెద్దగా ఒరిగిందేమీ లేదనే సమా‌జ్ వాదీ పార్టీ విమర్శలను...
News

అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తాం : టిటిడి ఛైర్మన్‌

దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఉచితంగా స్థలం కేటాయించాలని తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ‘‘దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు.. సమాజ...
News

ముస్లిం సంఘం ఫిర్యాదుతో ఛావా తెలుగు డబ్బింగ్ చిత్రం విడుదల ఆగుతుందా?

ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఛావా సినిమా తెలుగు అనువాదం మార్చి 7న విడుదల కానుంది. అయితే ఆ చిత్రం విడుదలను నిలువరించాలంటూ కొందరు ముస్లిములు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. దేశభక్తిని, జాతీయవాదాన్ని ప్రబోధించే...
1 1,008 1,009 1,010 1,011 1,012 3,081
Page 1010 of 3081