అష్రఫ్ అలీ, షోయబ్ షేక్ తదితర గ్యాంగ్రేప్ నిందితుల అరెస్ట్
రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలో దారుణమైన గ్యాంగ్రేప్, బ్లాక్మెయిలింగ్ కేసు వెలుగు చూసింది. ఆ కేసుకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఆ నిందితుల పేర్లు అష్రఫ్ అలీ, షోయబ్ షేక్, సాన్విర్ మొహమ్మద్ నీల్గార్, షారుఖ్ ఖాన్...






