సనాతన ధర్మంలో గోవుకు విశిష్టస్థానం ఉంది. గావో విశ్వస్య మాతరః. విశ్వానికే తల్లి గోవు.
వేదాలలో 1331సార్లు గో ప్రస్తావన వస్తుంది. క్షీరసాగర మథనంలో గోవు ఆవిర్భవించి పంచగోవులుగా మారి ఆ కామధేనువే భూమిమీద గోమాతగా జన్మనిస్తుంది.
హిందూధర్మంలో గోవుకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. శ్రీకాకుళం నుంచి చెన్నై వరకూ ఎన్నో గోవులు వధించబడుతున్నాయి.
వాటిని రక్షించడానికి గో సంరక్షకులు ప్రయత్నించినప్పుడు ఎన్నో నాటకాలు మొదలవుతాయి. ఫిర్యాదు చేసిన వారి పైనే కేసులు పెడుతున్నారు.
ఈ హైందవ శంఖారావం వేదిక మీదనుంచి ఒక సంకల్పం చేసుకుందాం… గోవును జాతీయప్రాణిగా ప్రకటించాలని సంకల్పం చేద్దాం. అఖండభారత నిర్మాణమే ధ్యేయంగా ప్రయత్నం చేద్దాం.
భారత్ తన ప్రతిష్ఠాత్మక బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణి మరియు ఆకాశ్తీర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు విక్రయించే దిశగా చర్చలు జరుపుతోంది....
నలంద విశ్వవిద్యాలయం సమీపంలో గుప్తుల కాలం నాటి స్నానఘట్టంబిహార్ లోని నలంద విశ్వవిద్యాలయం సమీపంలోని ఒక జలాశయం వద్ద కాల్చిన ఇటుకలు, సున్నపు పూతతో నిర్మించిన...
అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీబీపీ) జాతీయ ప్రతినిధి బృందం ఉపరాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ను దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసింది. దేశ నిర్మాణంలో యువత పాత్ర, విద్యార్థుల సంక్షేమం, ఉన్నత...
భారత ప్రజాస్వామ్యానికి అత్యంత బలమైన ఆధారం కేవలం రాజ్యాంగపరమైన నిబంధనలే కాదని, సామాజిక అవగాహన మరియు ప్రజాస్వామ్య చైతన్యమేనని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార...
డాక్టర్ మన్మోహన్ వైద్య 2026 బెంగాల్ ఎన్నికల ఫలితాలు 1905 - 1911 మధ్య కాలంలో బెంగాల్ చూపించిన చైతన్యాన్ని, పట్టుదలను, జాతీయ భావాన్ని, తిరుగులేని పోరాటాన్ని...
మహారాష్ట్రలోని కళ్యాణ్ (తూర్పు) ప్రాంతంలో 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు ముస్లిం వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం...