News

News

పీఓకేలో మళ్లీ ఉద్రిక్తత.. ముజఫరాబాద్‌కు లాంగ్‌ మార్చ్‌

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. పాక్‌ అధికారులతో చర్చలు విఫలమవడంతో ‘జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ’ (జేఏఏసీ) రావల్‌కోట్‌ నుంచి ముజఫరాబాద్‌ వరకు లాంగ్‌ మార్చ్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శాంతియుత నిరసనకారులపై బలప్రయోగం చేయవద్దని...
News

40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిలోకి భక్తులకు ప్రవేశం నిలిపివేత

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు కీలక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 10 వరకు మొత్తం 40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిలో భక్తుల ప్రవేశాన్ని నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. టీటీడీ వాటర్ వర్క్స్...
News

చిత్తడి నేలల పరిరక్షణ ‘కొండకర్ల ఆవ’ కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటన..

రాష్ట్రవ్యాప్తంగా చిత్తడి నేలల గుర్తింపు, పరిరక్షణ చర్యలను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ-పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా చిత్తడి నేలల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని...
News

650వ జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘సంత్ రవిదాస్ మహా అభియాన్’

విజయవాడ: సమానత్వం, సామాజిక సమరసత, మానవతా విలువలను హిందూ సమాజంలో బలోపేతం చేసిన మహనీయ సంత్ రవిదాస్ మహారాజ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పి.వి.ఎన్. మాధవ్...
News

“బంగ్లాదేశ్‌లో భారత సైన్యం ముందు లొంగిపోయినప్పుడు సిగ్గు అనిపించలేదా?” : పాక్ ని నిలదీసిన మౌలానా

ఇస్లామాబాద్ (పాకిస్తాన్) – పాకిస్థాన్‌లో రాజకీయ, ఆర్థిక, భద్రతా సంక్షోభాలు రోజురోజుకూ తీవ్రమవుతున్న వేళ, ఆ దేశ సైన్యంపై విమర్శలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (ఫజల్) పార్టీ అధినేత మౌలానా ఫజలుర్ రెహమాన్ పాకిస్థానీ సైనిక నాయకత్వంపై...
News

అమర్‌నాథ్ యాత్రలో సరికొత్త రికార్డు.. 24 రోజుల్లో 4 లక్షలు దాటిన భక్తులు!

జమ్మూకశ్మీర్‌లో పవిత్ర అమర్‌నాథ్ యాత్ర అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. ఈ యాత్ర ప్రారంభమైన కేవలం 24 రోజుల్లోనే యాత్రికుల సంఖ్య 4 లక్షల మైలురాయిని అధిగమించింది. జులై 3న ప్రారంభమైన ఈ యాత్రలో జులై 26 నాటికి 4.14 లక్షల మందికి...
ArticlesNews

భోజ్‌శాల – భారత జ్ఞాన సంప్రదాయానికి చిరస్థాయి చిహ్నం

జ్ఞానం, సంస్కృతి, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానానికి కేంద్రంగా వెయ్యేళ్ల క్రితం రాజు భోజుడు నిర్మించిన భోజ్‌శాల భారతీయ నాగరికత మేధో వైభవానికి ప్రతీకగా నిలిచింది. నలంద, తక్షశిల వంటి విద్యా సంప్రదాయాన్ని కొనసాగించిన ఈ విద్యాపీఠం, భారతదేశ జ్ఞాన వారసత్వంలో ఒక...
News

ప్రపంచ పటంలో సారనాథ్.. బుద్ధుడి తొలి బోధనల క్షేత్రానికి యునెస్కో వారసత్వ హోదా

వారణాసికి సమీపంలో, ప్రశాంత వాతావరణంలో కనిపించే సారనాథ్ చారిత్రక ప్రాధాన్యతను ప్రపంచం మరోసారి గుర్తించింది. గౌతమ బుద్ధుడు తన తొలి ధర్మోపదేశం చేసిన ఈ పవిత్ర బౌద్ధ క్షేత్రానికి ప్రతిష్ఠాత్మక యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా లభించింది. దీంతో యునెస్కో జాబితాలో...
ArticlesNews

ప్రాచీన ‘బజ్జికా పెయింటింగ్స్’ కళను కాపాడేందుకు కార్పొరేట్ జాబ్‌కు గుడ్‌బై

కళలు అంతరించిపోవడం కొందరికి నచ్చదు. అందుకే దాన్ని రక్షించడానికి నడుం బిగించి ముందుకు సాగుతారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే బిహార్‌లోని ముజఫర్‌పుర్‌కు చెందిన డాక్టర్ కాంచన్ ప్రకాశ్. ఆమె అంతరించిపోయే దశకు చేరుకున్న సంప్రదాయ కళ 'బజ్జికా పెయింటింగ్స్' ఉనికిని...
News

సిట్ నివేదిక తర్వాతే CEO నియామకం : శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్

అయోధ్య రామమందిర ధార్మిక వ్యవహారాలను పర్యవేక్షించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ 9 మందితో కూడిన ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో అయోధ్యకు చెందిన ఐదుగురు సాధువులు, వేరే ప్రాంతాల నుంచి నలుగురు సభ్యులుగా ఉంటారు....
1 44 45 46 47 48 2,472
Page 46 of 2472