పీఓకేలో మళ్లీ ఉద్రిక్తత.. ముజఫరాబాద్కు లాంగ్ మార్చ్
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. పాక్ అధికారులతో చర్చలు విఫలమవడంతో ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ’ (జేఏఏసీ) రావల్కోట్ నుంచి ముజఫరాబాద్ వరకు లాంగ్ మార్చ్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శాంతియుత నిరసనకారులపై బలప్రయోగం చేయవద్దని...









