వందేళ్ల ఆరవీడు వంశ పాలన
శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు తన 12వ ఏట ‘‘పెనుగొండలక్ష్మి’’ అనే పుస్తకం రచించారు.‘‘దీనిని వ్రాయువేళకు నా వయస్సు పండ్రెండు సంవత్సరములు. ఆనాటికి నాకు ఛందస్సు కూడా రాదు కాని చిన్ననాటి నుండి తిక్కన భారతమును, జదువులు మాత్రమలవాటు. ఆ వాచక శక్తియే...








