News

News

బెంగాల్‌లోని మాల్డాలో ఆదినాథ్ ఆలయాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు హిందూ సంస్థల ప్రయత్నాలు!

మాల్డా (బెంగాల్) – స్థానిక బీజేపీ నాయకుల మద్దతుతో, మాల్డా జిల్లాలోని పాండువాలో ఉన్న 'అదినా మసీదు'గా పిలువబడే సుమారు 650 ఏళ్ల నాటి కట్టడం వద్ద ఒక హిందూ సంస్థ పూజా కార్యక్రమాలను ప్రారంభించింది. 'ఆదినాథ్ పురాతన్ శివ మందిర్'...
News

ఆకివీడు రామాలయానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌.. పిటిషన్‌ కొట్టివేత

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ప్రతిపాదిత రామాలయ నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఆలయ నిర్మాణాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో నిర్మాణానికి మార్గం సుగమమైంది. జిల్లా కలెక్టర్ జారీ చేసిన నిరభ్యంతర పత్రం చట్టబద్ధమేనని అత్యున్నత న్యాయస్థానం...
News

ప్రస్తుతం ‘‘మాతృత్వం’’ గురించి చర్చించాల్సిన అవసరం వుంది : మోహన్ భాగవత్ -2

మన సమాజంలో ఏదైనా జరగాలంటే పురుషులు, మహిళలు పరస్పరం కలిస్తేనే సాధ్యమవుతుందని, వస్తుత: ఇదే లక్షణం మన సంప్రదాయంలో వుందని ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. కానీ.. ప్రచారం ఎలా చేస్తున్నారంటే.. ఆధిపత్యం అన్న ధోరణితో నడిచిందని, గుడ్డిగా...
News

సృష్టి నిర్మాణం నుంచే మాతృత్వం ప్రారంభం : మోహన్ భాగవత్ -1

మాతృత్వం అనేది సృష్టి నిర్మాణం నుంచే ప్రారంభమైందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. మాతృత్వం అనేది అత్యంత సనాతనమైందన్నారు. ప్రకృతికి సంబంధించిన ప్రవృత్తే మాతృత్వం అని అభివర్ణించారు. సృష్టి నిర్మాణం అవడమే ఆలస్యం.. విస్తరిస్తూ వచ్చిందని,...
News

అస్సాం వరదల బాధితులకు ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకుల ఆపన్నహస్తం

"మానవ సేవే మాధవ సేవ" అనే మూల మంత్రంతో విపత్తుల సమయంలో సమాజానికి తోడ్పడే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్), అస్సాంలో సంభవించిన భయంకరమైన వరదల వేళ మరోసారి తమ సేవా నిరతిని చాటుకుంది. అస్సాంలోని శివసాగర్ జిల్లాలో వరద ముంపునకు...
News

షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అధ్యక్షుడి పిలుపు.

బంగ్లాదేశ్‌లో మరోసారి రాజకీయ కల్లోలం మొదలైనట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్, మాజీ ప్రధాని షేక్ హసీనాతో మాట్లాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కథనాలు అక్కడి రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ఈ పరిణామం పట్ల అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్...
ArticlesNews

అఖిల భారత కార్యకారిణి ప్రతినిధి మండలి సమావేశ తీర్మానం

రాష్ట్ర సేవికా సమితి అఖిల భారత కార్యకారిణి మరియు ప్రతినిధి మండలి సమావేశములు. సమల్ఖా, హర్యానా ; 24, 25 మరియు 26 జూలై 2026 తీర్మానం: జనాభా అసమతుల్యత: జాతీయ సంక్షోభం ఏ దేశ భవిష్యత్తు అయినా దాని జనాభాపై...
News

గ్రామస్థాయికి ‘మహాలక్ష్మీ దీపపూజ’ విస్తరణ : టీటీడీ ఈవో

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హెచ్‌డీపీపీ సహకారంతో నిర్వహిస్తున్న‘మహాలక్ష్మీ దీపపూజ’ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, దీనిని త్వరలో గ్రామస్థాయికి విస్తరించనున్నట్లు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు అధికారులు వివరించారు. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్...
News

ప్రభుత్వ విద్యాలయాల్లో ‘అనంత అరణ్యాలు’

ప్రభుత్వ విద్యాలయాల్లో వేల సంఖ్యలో మొక్కలు నాటి వనాలు పెంచడం ద్వారా కర్బన ఉద్గారాల్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకర వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేసేందుకు వీబీ జీ రామ్‌జీ పథకం కింద అనంత అరణ్యాలు అనే కార్యక్రమానికి డ్వామా అధికారులు...
News

సామాజిక సమైక్యతను బలోపేతం చేయడంలో యువత చురుకైన పాత్ర

రాంచీ: సమాజంలో ఐక్యత, సామాజిక సామరస్యం మరియు బలమైన జాతీయ చైతన్యాన్ని పెంపొందించడమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రధాన లక్ష్యమని సీనియర్ ప్రచారక్, అఖిల్ భారతీయ కార్యకారిణి సభ్యుడు వి. భాగయ్య పేర్కొన్నారు. రాంచీలోని సరళా బిర్లా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో...
1 45 46 47 48 49 2,472
Page 47 of 2472