News

News

అడ్వొకేట్ పరాశరన్ ను అభినందించిన ఆరెస్సెస్ అగ్రనేతలు

అయోధ్య రామ జన్మ భూమి కేసులో సుదీర్ఘ కాలం పాటు సాగిన కేసులో సాక్షాత్తూ శ్రీరాముడి తరపున కేసు వాదించి, కొన్ని వేల పేజీల సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించి కోట్లాది ప్రజలకు ఆనందాన్ని కలిగించిన న్యాయమూర్తుల నిర్ణయానికి కారకులైన వారు సుప్రీం...
News

శబరిమలైపై ఈ వారంలోనే సుప్రీం తీర్పు

అయోధ్య వివాదానికి దేశ అత్యున్నత న్యాయస్థానం ముగింపు పలికింది.  అలాగే శబరిమల ఆలయంలోకి పదేళ్ళ నుంచి యాభైఏళ్ళ వయసున్న మహిళలకు ప్రవేశంపై నెలకొన్న సందిగ్ధత కూడా ఈ వారంలోనే వీడనుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీవిరమణ పొందేలోగా ఇలాంటి...
News

సున్నీ వక్ఫ్ బోర్డు సంచలన నిర్ణయం

అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం వినిపించిన తీర్పు సంతృప్తికరంగా లేదని సున్నీ వక్ఫ్ బోర్డు తరఫు న్యాయవాది జఫర్యాబ్ జిలానీ వెల్లడించిన విషయం తెలిసిందే. సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించడానికి ప్రతిపాదించిన అయిదు ఎకరాల స్థలానికి ఎలాంటి...
News

ఇది జయాపజయాలకు అతీతమైనది – డాక్టర్ మోహన్ భాగవత్

ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు జరిగిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అయోధ్య రామజన్మ భూమి విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పును స్వాగతించారు. సుదీర్ఘ కాలం పాటు సాగిన విచారణలో అన్ని...
News

రామజన్మ భూమి న్యాస్ కే వివాదస్పద భూమి: సుప్రీం తీర్పు

వివాదాస్పద అయోధ్య భూమి విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. వివాదాస్పద భూమి రామజన్మ భూమి న్యాస్ కే చెందుతుందని అయిదుగురు న్యాయమూర్తుల బెంచ్ తేల్చి చెప్పింది. అదే సమయంలో మశీదు నిర్మాణం కోసం అయోధ్యలోనే 5 ఎకరాలు కేటాయించాలని...
ArticlesNews

రేపిస్టు పాస్టర్ గుట్టు రట్టు – ఆట కట్టు.

క్రైస్తవ సువార్తికులు, భారతదేశములోని వివిధ ప్రాంతాలలో సాధారణ ప్రజానీకాన్ని ప్రభావితం చేసి, వారిని మతం మార్చటానికి అనైతిక మరియు నకిలీ పద్ధతులను ఉపయోగించడం సర్వసాధారణం. ఒడిశాలోని ప్రవుల్ లో గల ఒక పాస్టర్ ఇలాంటి నకిలీ ‘స్వస్థత’ చేకూర్చటంలో ప్రసిద్ధులు, అత్యాచారానికి...
News

పాక్ టూ భారత్ వయా నేపాల్ – యూపీలో హై అలర్ట్

వివాదస్పద అయోధ్య అంశంపై తుదితీర్పు వెలువడే నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. పలు రాష్ట్రాల్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో సైనిక, పోలీసు దళాలను మోహరింప జేశారు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్‌లోకి పాకిస్థానీ ఉగ్రవాదులు ప్రవేశించారనే ఇంటెలిజెన్స్ వర్గాల...
News

యూపీకి 4వేల మంది కేంద్ర బలగాలు

అయోధ్య తీర్పు వెలువడనున్న దృష్ట్యా యూపీకి 4 వేల మంది కేంద్ర బలగాలను పంపారు. వివాదాస్పదమైన రామజన్మ భూమి- బాబ్రీ మసీదు కేసులో ఈనెల 18వ తేదీలోగా తీర్పు వెలువడనున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రం ప్రభుత్వం విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేసింది....
News

చెంచు గూడేలలో దుప్పట్లు పంపిణీ చేసిన నంద్యాల సంఘమిత్ర

ఆధునిక జన జీవనానికి దూరంగా కొండ కోనల్లో కనీస సౌకర్యాలకు కూడా నోచుకోక అష్టకష్టాలు పడుతున్నారు నిజమైన భూమిపుత్రులు చెంచులు. ‘వనవాసీ కళ్యాణ్’ కార్యక్రమంలో భాగంగా వారి సేవలో తరిస్తున్నది కర్నూలు జిల్లా నంద్యాల సంఘమిత్ర. శ్రీశైలం రిజర్వాయర్ వెనుక నల్లమల...
1 2,410 2,411 2,412 2,413 2,414 2,502
Page 2412 of 2502