News

News

మరో కీలక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు

సుప్రీం కోర్టు మరో కీలక తీర్పు వెలువరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కార్యాలయం సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం పరిధిలోకే వస్తుందని స్పష్టంచేసింది. సీజేఐ కార్యాలయం ఆర్‌టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010 జనవరిలో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం...
News

అసదుద్దీన్ ఓవైసీ పై కేసు నమోదు

అయోధ్య వివాదానికి సంబంధించి సుదీర్ఘ విచారణ అనంతరం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. తీర్పుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్న వేళ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రం “నేను ఈ తీర్పుతో సంతృప్తిగా లేను....
News

ఇకనుంచి వెంకన్న సేవలో 75 శాతం మంది వారే – టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలో ఉద్యోగాల్లో అధిక శాతం చిత్తూరు వాసులకే ఇవ్వాలని సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలో జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకూ ఉండే అన్ని ఉద్యోగాల భర్తీలో చిత్తూరు జిల్లా వాసులకు 75...
News

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు. దీనికి సంబంధించిన దస్త్రానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. అంతకు ముందు రాష్ట్రపతి పాలన విధించే అంశానికి కేంద్ర కేబినెట్‌ ప్రతిపాదించింది. ఎన్సీపీ మరింత గడువు కోరడంతో రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు...
News

ఉగ్ర బాట వీడి అమ్మ ఒడికి

దారి మళ్లి ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్న జమ్మూకశ్మీర్‌ యువతను సాధారణ జీవనంలోకి తీసుకురావడానికి భారత సైన్యం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. 'ఆపరేషన్‌ మా' పేరుతో ఇండియన్‌ ఆర్మీ ఫిబ్రవరిలో మొదలు పెట్టిన పథకం ద్వారా ఇప్పటివరకూ 60 మంది యువకులు ఉగ్రవాదం...
News

అన్నవరం కొండపై అన్యమత భజనలు

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఒక భజన బృందం అన్యమత కీర్తనలు ఆలపించడం ఉద్రిక్తతకు దారి తీసింది. తూర్పు గోదావరి జిల్లా ఇరుపాక గ్రామానికి చెందిన అనిమిరెడ్డి నగేష్ నటరాజ బాల భక్త సంఘం సభ్యులతో కళామందిరంలో భక్తి గీతాలు, భజనలను దేవస్థానం...
ArticlesNews

సామాజిక జాగృతికే కోజాగిరి

కోజాగిరి - కోన్ జాగిరి - ఎవరు మేల్కొంటారు? - విదేశీ దండయాత్రలు, ముస్లిం మూకల దాడుల సమయంలో గ్రామాలలోని యువకులు వంతులవారీగా మేల్కొని గ్రామానికి కాపలా కాసేవారు. ఎవరైనా ముష్కరులు ఊర్లోకి వస్తున్నారంటే వారితో కలబడేవారు. ఊరిలోని వారిని మేల్కొల్పే...
News

సమతా రథ సారధి గురునానక్

భారతదేశ సాధు పరంపరలో ఒకరు. సిక్కు మతస్థాపకుడు. సిక్కుల ప్రథమగురువు కూడా. వేదాంత సారాన్నంతటినీ శుద్ద దేశభాషలో, ప్రజల వ్యావహారిక భాషలో తెలియజెప్పినవాడు. గురునానక్ క్రీ.శ. 15 వ శతాబ్దంలో కార్తీక పూర్ణిమ రోజు పంజాబ్ లో నేటి పాకిస్తాన్ లోని...
GalleryNewsProgramms

విజయవాడలో సామాజిక సమరసతా వేదిక ప్రాంత అభ్యాసవర్గ

ఆంధ్ర ప్రదేశ్ సామాజిక సమరసతా వేదిక ప్రాంత అభ్యాసవర్గ విజయవాడ మాధవసదన్ లో జరిగింది. ప్రాంత అధ్యక్షులు శ్రీ కే. మన్మధ రావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. సమాజంలో అసమానతలు, కులతత్వం నిర్మూలింపబడి సమరసత, స్నేహం, సౌభ్రాతృత్వం పరిఢవిల్లుటకు కృషి...
News

కశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

ఉత్తర కశ్మీర్‌లోని బందిపొరా సెక్టార్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. శ్రీనగర్‌కు 55 కిలోమీటర్ల దూరంలోని లాదారా గ్రామంలో ఉగ్రవాదులు మాటువేసి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దీంతో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఇరువర్గాల...
1 2,409 2,410 2,411 2,412 2,413 2,502
Page 2411 of 2502