పలు ఒప్పందాలపై సంతకాలు చేసిన భారత్, జర్మనీ
ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు జర్మనీ, భారత్ ద్వైపాక్షిక సహకారంతో పరస్పరం ముందుకెళ్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ పర్యటనకు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ భారత ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఈ...









