News

News

వీర సావార్కర్ కు అవమానం

ఓవైపు జేఎన్‌యూలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతుండగా దేశంలోని మరో ప్రతిష్టాత్మక యూనివర్శిటీలో ఆందోళన వాతావరణం కనిపిస్తోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న ప్రతిష్టాత్మక బెనారస్ హిందూ యూనివర్శిటీలో ఆందోళన వాతావరణం నెలకొంది. జాతీయనేత వీర్‌సావర్కర్‌కు చెందిన ఫోటోను చెడగొట్టడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం...
News

అవయవ దాత అయిఉండీ అగ్రస్థానంలో నిలచిన అంకిత

ఆమె ఒక అవయవ దాత. కానీ క్రీడలలో వరల్డ్ రికార్డు సాధించారు. అంతే కాదు ఆమె ఒక పారిశ్రామికవేత్త, కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ మరియు పబ్లిషర్. ఇదంతా కేవలం  26 సంవత్సరాల వయసులోనే సాధించారామె. ఆమె ఎవరో కాదు అంకిత శ్రీవాత్సవ....
News

కాలాపానీ కా కహానీ

కొద్దిరోజుల క్రితం భారత హోంశాఖ కార్యాలయం విడుదల చేసిన కొత్త మ్యాప్‌లో కాలాపానిని భారత భూభాగంలో చూపడంపై నేపాల్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. కాలాపాని వద్ద మోహరించి ఉన్న భారత సైన్యం వెంటనే అక్కడి నుంచి వెనక్కు వెళ్లిపోవాలంటూ నేపాల్ ప్రధాని...
News

టీటీడీలో అన్యమత ఉద్యోగులపై విచారణ కోరుతూ కేంద్ర హోంశాఖకు LRPF ఫిర్యాదు

ఇటీవలి కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో క్రెస్తవ ఉద్యోగుల వ్యవహారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. కొందరు క్రైస్తవ ఉద్యోగులు హిందువులుగా చెప్పుకుని టీటీడీలో పనిచేస్తున్నారు. మరికొందరు హిందూ ఉద్యోగులు దేవస్థానంలో చేరాక క్రైస్తవమతం స్వీకరిస్తున్నారు. ఈ రెండు వ్యవహారాల వెనుక చర్చి కుట్ర...
News

ఉగ్ర శిక్షణా కేంద్రం పాక్

జైషే, లష్కరే తొయిబా, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ వంటి కరుడు గట్టిన ఉగ్ర సంస్థలకు పాకిస్థాన్‌ ఇంకా ఆతిథ్యం ఇస్తోందని భారత భద్రతా దళాలు వెల్లడించాయి. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వంపై అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి ఉన్నప్పటికీ ఉగ్రమూకలు పాక్‌లోనే శిక్షణ పొందుతున్నట్లు తెలిపాయి....
News

సీజేఐ రంజన్ గొగోయ్ పదవీవిరమణ

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రంజన్‌ గొగొయి ఆదివారం పదవీ విరమణ చేశారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి తొలిసారి సీజేఐగా పదవిని చేపట్టిన ఆయన శుక్రవారం తన చివరి పనిదినం పూర్తి చేసుకున్నారు. 2018 అక్టోబర్‌ 3న 46వ సుప్రీం...
News

అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ – ముస్లిం పర్సనల్ లా బోర్డు వెల్లడి

అయోధ్యలోని భూవివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) నిర్ణయించింది. ఆదివారం లఖ్‌నవూలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇది తమ హక్కు అని...
News

రూపాయి రూపాయి కూడబెట్టి, పండుటాకులకు అండగా నిలిచి….

విద్యార్థులు ఏడాదిపాటు పొదుపు చేసిన నగదుతో బాలల దినోత్సవం నాడు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని నిడిగుంటపాళెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వారానికి ఒక్క రూపాయి చొప్పున కూడబెట్టి ఏడాదిపాటు దాచిన...
News

రామ మందిర నిర్మాణానికి షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ విరాళం

ఇటీవలే సుప్రీంకోర్టు రామ మందిరం-బాబ్రీ మసీదు వివాదానికి ముగింపు పలుకుతూ తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక రామ మందిర నిర్మాణం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున రామ మందిర నిర్మాణం కొరకు విరాళాలు అందుతున్నాయి. ఉత్తర ప్రదేశ్...
News

జమ్మూ కాశ్మీర్లో త్వరలో మ్రోగనున్న అసెంబ్లీ సమర భేరి

జమ్ముకశ్మీర్‌ కి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన తర్వాత వాటి పునర్నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్ గిరీశ్‌ చంద్ర ముర్ము...
1 2,407 2,408 2,409 2,410 2,411 2,502
Page 2409 of 2502