1919 ఏప్రిల్ 13వ తేదీ అది.. సిక్కుల పవిత్ర దినం వైశాఖి సందర్భంగా పంజాబ్ అమృత్ సర్ లోని జలియన్ వాలా బాగ్ లో వేలాది మంది సమావేశమయ్యారు.. బ్రిటిష్ పాలన దమననీతిని ఎండగడుతూ వక్తలు ప్రసంగిస్తున్నారు.. ఇంతలో జనరల్ డయ్యర్ 90...
ఆదాయపన్ను శాఖ ఏప్రిల్ 4న నిర్వహించిన దాడులలో సీజ్ చేసిన రూ. 242 కోట్లు పాటు లభ్యమైన డైరీల ద్వారా మోసర్ బేర్ కంపెనీ చైర్మన్, కాంగ్రెస్ నేత కమల్ నాధ్ సమీప బంధువు దీపక్ పురి బోగస్ పత్రాలను సృష్టించి...
లోక్ సభ ఎన్నికలకు ముందు ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 34 మంది మావోయిస్టులు సుక్మా జిల్లా ఎర్రబోరు పోలీసు స్టేషన్లో ఎస్పీ ఎదుట లొంగిపోయారు. వీరిలో ముగ్గురు మహిళా మావోయిస్టు సభ్యులు ఉన్నారు. వీరంతా తమ ఆయుధాలు...
భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేను మావోయిస్టులు చంపేశారు. చత్తీస్గడ్లోని దంతేవాడ జిల్లాలో బీజేపీ కాన్వాయ్పై మావోయిస్టులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో బీజేపీ ఎంఎల్ఏ భీమా మాండవి దుర్మరణం చెందారు. వీరితో పాటు మరో అయిదుగురు భద్రతా సిబ్బంది అక్కడిక్కడే ప్రాణాలు...
తీవ్రవాద దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జమ్మూ కాశ్మీర్ ఆరెస్సెస్ నేత చంద్రకాంత్ శర్మ ఈ సాయంత్రం మృతి చెందారు. జమ్మూ కాశ్మీర్లోని కిస్త్వార్ జిల్లా ఆసుపత్రిలో సహాయ వైద్యాధికారిగా పనిచేసే చంద్రకాంత్ శర్మ ఆరెస్సెస్ జమ్మూ కాశ్మీర్ ప్రాంత...
కేరళ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఒక పరీక్ష కోసం ఇచ్చిన ప్రశ్నపత్రంలోని ఒక ప్రశ్న హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరచింది. సైకియాట్రీ ప్రశ్నపత్రంలో “శబరిమల దేవస్థానంలోనికి 10 నుంచి 50 సంవత్సరాల వయస్సు మహిళలను అనుమతిస్తూ సుప్రీమ్ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత...
ఎన్నికల వేళ అగస్టా గండం హస్తం పార్టీని వెంటాడుతోంది. చాపర్ స్కామ్ లో కాంగ్రెస్ పార్టీకి అంతకంతకూ ఉచ్చుబిగుసుకుంటోంది. ఈ కుంభకోణంలో రోజుకో నిందితుడు వెలుగుచూస్తుండటం.. సోనియా అండ్ పార్టీకి ముచ్చెమటటు పట్టిస్తోంది. ఇప్పటికే క్రిస్టియన్ మిషెల్ నుండి సీబీఐ నిజాలు...
మిషన్శక్తి పరీక్ష ప్రకటన అంశంపై డీఆర్డీవో చైర్మన్ సతీశ్రెడ్డి స్పందించారు. అంతరిక్షంలో ఉపగ్రహాన్ని కూల్చివేసేందుకు భారత్ చేపట్టిన ప్రయోగం ‘మిషన్ శక్తి’ కారణంగా మిగిలిపోయిన ఉపగ్రహ శకలాలు 45 రోజుల్లో ధ్వంసమవుతాయని సతీష్రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్...
తాను నడుపుతున్న కారులో ఒక యూదు జంటను ఎక్కించుకోవడానికి నిరాకరించిన ఒక ముస్లిం డ్రైవర్ని ప్రముఖ రవాణా సంస్థ ఉబర్ తన సంస్థ నుంచి తొలగించింది. జ్యూయిష్ క్రానికల్ అనే ఒక యూదు పత్రిక కధనం ప్రకారం ఒక యూదు జంట...
కృష్ణా జిల్లా తిరువూరు మండలం రాజు పేట గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అధ్వర్యంలో ఉగాది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్ విజయవాడ విభాగ్ బౌద్దిక్ ప్రముఖ్ శ్రీ చక్రధారి పాల్గొని ప్రసంగించారు. ఉగాది...