News

News

దైవ కార్యమని చెప్పి పాప కార్యానికి ఒడిగట్టిన పాస్టర్

దేవుడిని ప్రార్థించి భక్తులను తమ పాపాల నుంచి విముక్తం చేస్తామని చెప్పే పాస్టర్ల అఘాయిత్యాలు వెలుగు చూస్తున్న కొద్దీ ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. క్రైస్తవ సంస్థలు, మిషనరీలు, ప్రభుత్వ వర్గాలు, కొన్ని మీడియా సంస్థలు ఎంత దాచాలని ప్రయత్నించినా పాస్టర్ల అకృత్యాలు...
News

హిజ్బుల్‌ టాప్‌ కమాండర్‌ రియాజ్‌ నయ్‌కూ హతం

హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థలో టాప్‌ కమాండర్‌, కరడుగట్టిన ఉగ్రవాది రియాజ్‌ నయ్‌కూను భద్రతా బలగాలు అతడి సొంత గ్రామంలోనే హతమార్చాయి. పక్కా సమాచారంతో చక్కని సమన్వయంతో సుదీర్ఘంగా జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో ఈ ముష్కరుడిని మట్టుబెట్టి పెద్ద విజయం సాధించాయి....
ArticlesNews

చైనా నిజం చెప్పేనా?

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి కేంద్ర బిందువు చైనాలోని వుహాన్‌ నగరమన్న విషయం అందరికీ తెలిసిందే. అక్కడి జంతు మాంస విక్రయ మార్కెట్‌ నుంచి ప్రబలిన ఈ వ్యాధి ప్రపంచదేశాలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. అది జంతువుల నుంచి వ్యాపించలేదని చైనా...
News

ఉగ్రవాదం, అసత్య వార్తలు, నకిలీ వీడియోల వ్యాప్తే వారి పని – ప్రధాని మోడీ

ప్రపంచం మొత్తం కరోనా కట్టడికి పోరాడుతుంటే.. కొందరు మాత్రం దేశాలను, ప్రజలను విభజించేందుకు ఉగ్రవాదం, అసత్య వార్తలు, నకిలీ వీడియోలను వ్యాప్తిలోకి తెస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. అవి కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్‌లుగా పోల్చారు. వాటిని వ్యాపింపజేసే పనిలో...
NewsProgramms

చిరస్మరణీయుడు శ్రీ వాకంకర్

మన దేశ కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ వాకంకర్ ను ప్రతి భారతీయుడు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని సంస్కార భారతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దుర్భా శ్రీనివాస్ పేర్కొన్నారు. సంస్కార భారతి వ్యవస్థాపకులైన శ్రీ...
News

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ను విడిచి వెళ్ళాల్సిందే – పాక్ కు స్పష్టం చేసిన భారత ప్రభుత్వం

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని 'గిల్గిట్‌ బాల్టిస్థాన్‌' ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలన్న పాకిస్థాన్‌ సుప్రీం కోర్టు తీర్పుపై భారత ప్రభుత్వం తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ రాయబారికి దౌత్యపరమైన లేఖ(డిమార్ష్‌)ను అందజేసింది. అక్రమంగా ఆక్రమించిన కశ్మీర్‌లోని ప్రాంతాల్ని...
News

వలస కూలీల నుంచి రైలు ఛార్జీలు వసూలు చేస్తున్నామన్నది అబద్ధం

వలస కూలీల నుంచి రైలు ప్రయాణ ఛార్జీలను వసూలు చేస్తున్నారని వస్తోన్న కథనాలపై భారతీయ రైల్వే స్పందించింది. వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాటు చేసిన రైళ్లలో ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. వీరికోసం...
ArticlesNews

భారతీయ సంగీత సాంప్రదాయ నిధి శ్రీ త్యాగరాజ స్వామి

జగత్ప్రసిద్ధిగాంచిన భారతీయ సంగీత సంప్రదాయ సంస్కృతి దాదాపు 2500 సంవత్సరాలు మించిన చరిత్ర కలది . క్రీ.పూ. 4 వ శతాబ్దంలో భరతుడు నాట్య శాస్త్రంలో ప్రస్తావించిన సంగీత, నృత్య, వాద్య రీతులు నేటికీ విశ్వవిఖ్యాతమై విరాజిల్లుతున్నాయి. హైందవ జీవన విధాన...
ArticlesNews

పద్మశ్రీ డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్

భారతీయ నాగరికత లక్షల సంవత్సరాల పురాతనమైనది మరియు చాలా సంపన్నమైనది.  మన నాగరికత మరియు సంస్కృతి గురించి తెలుసుకోవడానికి, ప్రపంచం నలుమూలల నుండి పరిశోధకలు భారతదేశాన్ని సందర్శించి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి పరిశోధిస్తున్నారు.  భారతదేశపు ప్రాచీన నాగరికతను ప్రపంచానికి పరిచయం...
News

వారి త్యాగం మరువలేనిది

జమ్మూకశ్మీర్‌లోని హంద్వారా జరిగిన ఎన్‌కౌంటర్‌పై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. సైనికుల త్యాగం మరువలేనిదని శ్లాఘిస్తూ ఆదివారం ఆయన ట్వీట్‌ చేశారు. ఉత్తర కశ్మీర్‌లోని హంద్వారాలో ఉగ్రవాదులతో జరిగిన భీకర పోరులో మేజర్‌, కల్నల్‌ సహా ఐదుగురు సైనికులు ఈ ఉదయం మరణించిన...
1 2,347 2,348 2,349 2,350 2,351 2,500
Page 2349 of 2500